పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలి. ఆయన ఒక మహాశక్తి..జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి

మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 10 దేశ రాజకీయాలను శాసించగలిగిన మహోన్నత వ్యక్తి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం…

భక్తులకు అంబలి వితరణ చేసిన టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి

మన న్యూస్:తిరుపతి డిసెంబర్ 10 తిరుపతి నగరంలోని నడివీధి గంగమ్మ జాతర మహోత్సవం సందర్భంగా మంగళవారం ఆకుతోట వీధి పంటవీధులలోని గంగమ్మ ఆలయాల వద్ద భక్తులకు టిడిపి నాయకులు టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డి అంబలి…

వాహనదారులు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి ఎస్ఐ రాజ్ కుమార్

మన న్యూస్:పినపాక వాహనాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ చేయించాలని ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ సూచించారు. మంగళవారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. అనంతరం…

పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం చేయవద్దు ఎంపీవో వెంకటేశ్వరరావు

మన న్యూస్;పినపాక పంచాయతీ లలో సెక్రటరీలు పారిశుధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం చేయరాదని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు సూచించారు. మంగళవారం పినపాక, జానంపేట, దుగినే పల్లి లో ఆయన పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీ లలో…

ఏఎన్సీ క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకోండి పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు దుర్గాభవాని

మన న్యూస్:పినపాక ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు దుర్గాభవాని అన్నారు. మంగళవారం పినపాక పిహెచ్సి పరిధిలోగల పాతరెడ్డిపాలెం ఏఎన్సీ కేంద్రాన్ని పరిశీలించారు. గర్భిణీ లను గుర్తించి ఖచ్చితంగా నమోదు చేయాలని…

పంటల కు బీమా తప్పనిసరిగా చేయించుకోవాలి, వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 10 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు పండించే మొక్కజొన్న,పెసర పంటలకు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు. పాచిపెంట మండలం లో కుడుమూరు గ్రామం పొలం…

విద్యార్థుల భవిష్యత్తుతో,ఆటలాడుతున్నారు గందరగోళం మధ్య విచారణ విచారణ వాయిదా వేసిన త్రీ మాన్ కమిటీ

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 10: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం రాజకీయంగా మారింది. గత నెల రోజులుగా విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు ఆటలు ఆడుకుంటున్నారు.600 మందికి పైగా విద్యార్థులు…

గోపాలరావుపేట గ్రామప్రజలకు మద్దతుగా సామాజిక కార్యకర్త కర్నె రవి

మన న్యూస్: పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామప్రజల నుండి తరతరాలుగా సాగుచేసుకుంటున్న పేద రైతుల వద్దనుండి పెద్ద ఎత్తున నవోదయ స్కూల్ నిర్మాణం పేరుతో రైతులకు ఎటువంటి న్యాయం చేయకుండా 126.07 ఎకరాల భూమిని…

కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డు చైర్మన్

మనన్యూస్: ప్రతినిధి డిసెంబర్ 10 జోగులాంబ గద్వాల జిల్లా కేడిదొడ్డి‌ మండల కేంద్రంలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నూతన భవనాన్ని మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్…

పొంచి ఉన్న ప్రమాదం ఇల్లు కట్టడానికి పిల్లర్స్ గుంతలు తిసి వదిలిపెట్టారు గతంలో ఒకసారి ప్రమాదం.మరోసారి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలి వార్డు ప్రజలు

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 10 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత హాస్పిటల్ ఆపోజిట్ పార్క్ ప్రక్కన ఆరు నెలల క్రితం ఇల్లు కట్టుకోవడానికి పిల్లర్స్ గుంతలు తియడం జరిగింది. ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టకపోవడంతో ఇప్పటివరకు ఆ…

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///