దుర్గాడ శివాలయంలో త్రిశూలేశ్వరుడు పూజలు
మనన్యూస్,గొల్లప్రోలు:మండలం దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో త్రిశూలేశ్వరుడు పూజా కార్యక్రమాలు అన్న సమారాధన వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తుసోదరులు స్వామివారికి అమ్మవారికి పూజా క్రతువులు నిర్వహించి 1100 కేజీల బియ్యం వండిన అన్నముతోఅన్న సమారాధన నిర్వహించారు స్వామివారికి…
సామాజిక సేవల్లో ముందుంటాం
వినాయక సాగర్ వాకర్స్ నూతన కార్యవర్గం ప్రమాణం ఆధ్యాత్మిక వ్యాప్తికి కృషి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడతాం మనన్యూస్,తిరుపతి:సమాజ స్థాపనకు, సామాజిక సేవలకు, ఆధ్యాత్మిక వ్యాప్తికి వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని నూతన కార్యవర్గం వెల్లడించింది. శుక్రవారం…
కూటమి తొలి బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి తొలి అడుగులు…
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతుల యువత ఉద్యోగుల అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యం ఆ దిశగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపిన తెలుగు తమ్ముళ్లు మనన్యూస్,తిరుపతి:గత వైసిపి…
మాధురి లో సైన్స్ సంబరాలు
మనన్యూస్,గొల్లప్రోలు:జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్దిని విద్యార్థులు వివిధ ప్రాజెక్టు వర్కులను తయారు చేసి ప్రదర్శించారు.ఈ ప్రదర్శనలను మాధురి విద్యాసంస్థలు అదినేత కడారి తమ్మయ్య నాయుడు వీక్షించి ఉత్తమ ప్రతిభ కనపర్శించిన విద్యార్థులకు బహుమతులు…
సీతంపేట శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఐ వెంకటేశ్వర్లు
మనన్యూస్,పినపాక:మండలం లోని సీతం పేట గ్రామం లో మహా శివరాత్రి ఉత్సవాల పురస్కరించుకొని శుక్రవారం ఆలయం లో బండారు బ్రదర్స్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమo లో సీఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మహా అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.స్థానికుల…
నెల్లూరులో ఘనంగా టైలర్స్ డే వేడుకలు
మనన్యూస్,నెల్లూరు:మిని బైపాస్ రోడ్,జిపిఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం ఉదయం టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నుడా చైర్మన్,తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఈ టైలర్…
నేటితో ముగిసిన కళ్యాణ్ మహోత్సవాలు
మన,న్యూస్,గొల్లప్రోలు:దుర్గాడ గ్రామంలో.. ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి లింగోద్భవ కాలాభిషేకం వైభవంగా జరిగినది. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు ,దత్తు సోదరులు..మరియు పండిత బృందము మహాగణపతి పూజ, మహన్యాస పారాయణ గావించి 121 రుద్రములతో,21ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించి…
ఈ రోజు మా చిన్నారి వైదేహి పుట్టినరోజు శుభాకాంక్షలు
మనన్యూస్,జోగులాంబ:- గద్వాల జిల్లా మానవపాడు మండలం మానవపాడు గ్రామం జి.వైదేహి 11సం.పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన తల్లి జి.కృష్ణవేణి, తండ్రి జి.రామకృష్ణ, నాన్నమ్మ జి.నారయణమ్మ ,అత్త జి.వెంకటేశ్వరి ,మామ జి.చంధ్రలు, బావ జి.వెంకటేష్, పిన్ని జి.జయలక్ష్మి, తాత జి.రాముడు, అవ్వ జి.ఉమాదేవి ,బావలు…
రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం లో పాల్గొన్న ఉప్పలనాగోల్.
మనన్యూస్,నాగోల్:బండ్ల గూడ లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర…
అక్రమ కట్టడాలపై నిరసన శిబిరం ఏర్పాటు
మనన్యూస్,నారాయణ పేట:అక్రమ కట్టడాలపై సమస్య పరిష్కారమయ్యేంత వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన శిబిరం కొనసాగుతుందని జిల్లా కార్యదర్శి కె విజయ రాములు అన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని బాబా కాలనీలోని టీఎన్జీవో ఆఫీస్…