ప్రతి ఒక్కరూ భగవత్ తత్వాన్ని అలవర్చుకోవాలి

ఘనంగా భగవాన్ శ్రీరామకృష్ణల జయంతి వేడుకలు మనన్యూస్,తిరుపతి:భగవాన్ శ్రీ రామకృష్ణుల వారి 190వ జయంతి ఉత్సవాలను స్థానిక రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుకృతానంద స్వామి ఆధ్వర్యంలో తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ఉదయం ఐదు గంటలకు మంగళహారతి సుప్రభాతం వేద పారాయణం…

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద దారుణం జరిగింది.భార్యాభర్తల మధ్య గొడవతో భర్త నర్సింలు భార్య మహేశ్వరినీ అతి దారుణంగా కత్తితో పొడిచి భర్త నర్సింలు సైతం పోడుచుకున్నాడు.దీంతో భార్య మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా భర్త కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.మృతి చెందిన…

రంజాన్ మాసంలో మసీదుల వద్ద అని సౌకర్యాలు కల్పించాలి

మనన్యూస్,కామారెడ్డి:రంజాన్ మాసంలో మసీదుల వద్ద అని సౌకర్యాలు కల్పించాలని బిజెపి పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు నేహల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిజెపి పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ నేహాల్ మాట్లాడారు ఈనెల మార్చ్…

పెన్షన్ల ను పంపిణీ చేసిన టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి

న్యూస్,తిరుపతి:రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నెలవారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగూరు మురళీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాలలో వృద్ధులు వితంతువులకు 4000 రూపాయల చొప్పున పెన్షన్…

నెల్లూరులో గోయాజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ శుభారంభం

మనన్యూస్,నెల్లూరు:మినీ బైపాస్ రోడ్ లోని గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ సందడి చేసిన సినీనటి అనుపమ పరమేశ్వరన్.ఆమె మాట్లాడుతూ నాకు సిల్వర్ జ్యువెలరీ లో ట్రెడిషనల్ జ్యువెలరీ ఇష్ట పడతాను.నాకు నెల్లూరు చేపల కూర అంటే చాలా ఇష్టం వేడి వేడి అన్నం…

మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కు నివాళులర్పించిన టిడిపి నేతలు…

పేదలకు అన్నదానం చేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.. మనన్యూస్,తిరుపతి:మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వెంకటరమణ78 వ జయంతి ని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శనివారం కపిల్ తీర్థం…

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశేష కృషి: మధు యాష్కి గౌడ్

మనన్యూస్,ఎల్ బి నగర్:కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్,మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.ఫాక్స్ కాన్ కంపెనీ లో ఉద్యోగాల కల్పనలో…

వెండి ఆభరణాల ప్రదర్శన” మలబార్ గోల్డ్ & డైమండ్స్,

దిల్ సుఖ్ నగర్ షో రూమ్ లోమార్చి 1నుండీ 9 మార్చి,2025 వరకు మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:ప్రముఖ బంగారు వజ్రాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ దిల్ సుఖ్ నగర్ షోరూమ్ లో శనివారం వెండి ఆభరణాల ప్రదర్శనను వినియోగదారులు,శ్రేయోభిలాషుల సమక్షంలో…

ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిన బడ్జెట్:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ఎన్డీఎ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.గత ప్రభుత్వ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా అన్ని రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని…

దేశ రక్షణ అందరి బాధ్యత:సీఎం రేవంత్రెడ్డి

మనన్యూస్,శేరిలింగంపల్లి:జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో విజ్ణాన్ వైభవ్ 2కే 25 ప్రదర్శనను ప్రారంభిం చారు కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి. సీవీరామన్, అబ్దుల్ కలాం విగ్రహాలకు రాజ్ నాథ్, రేవంత్ రెడ్డి నివాళులర్పిం…

You Missed Mana News updates

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్
మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన
విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి