ఆదివాసి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
మన న్యూస్,తిరుపతి:రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు…
చిత్తూరులో జరిగే సారథ్యం యాత్రకు తరలిరండి
మన న్యూస్ వెదురుకుప్పం:- సోమవారం చిత్తూరు నగరం నందు భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో జరిగే సారథ్యం యాత్రకు వెదురుకుప్పం కార్వేటినగరం పాలసముద్రం ఎస్ ఆర్ పురం గంగాధర్ నెల్లూరు మండలాల నుండి బిజెపి అభిమానులు కార్యకర్తలు బిజెపి…
ప్లాస్టిక్ కవర్లు వాడితే చర్యలు తప్పవు,సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ
మన న్యూస్ సాలూరు ఆగస్టు 8:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్లాస్టిక్ కవర్లు వాడితే చర్యలు తప్పవని మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ అన్నారు. మున్సిపల్ కమిషనర్ టి.టి రత్నకుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం పెద్ద బజారులో ఉన్న…
సాలూరు ఐసిడిఎస్ అంగన్వాడి సిడిపిఓగా కొండ్రు మంగమ్మ
మన న్యూస్ సాలూరు ఆగస్టు 8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పరిధిలో ఐసిడిఎస్ అంగన్వాడి సిడిపిఓగా సేవలందించిన విజయలక్ష్మి పాచిపెంట మండలానికి బదిలీపై వెళ్లారు. సాలూరు ప్రాంతానికి విజయనగరం జిల్లా భోగాపురం ప్రాజెక్టు నుండి సాలూరు కి ప్రమోషన్ వచ్చి…
వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించిన టిడిపి బీసీ నేత జగన్నాథం
మన న్యూస్ :తిరుపతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం కుటుంబ సమేతంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రత పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆనవైతిగా వస్తున్న వరలక్ష్మీ వ్రతాన్ని తమ దంపతులు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా…
ఘనంగా పుష్పావతి యాదవ్ జన్మదిన వేడుకలు….
మన న్యూస్,తిరుపతి, : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, టిడిపి 11వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ వెంకట పుష్పావతి యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువత ఘనంగా నిర్వహించారు. పుష్పవతి…
జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి( ఆర్గనైజేషన్ ) గా : కందుకూరి హుమేష్
వెదురుకుప్పం, మన న్యూస్ : చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) గా వెదురుకుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందుకూరు హుమేష్ ను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ నియామక పత్రాన్ని గంగాధర్ నెల్లూరు…
నూతన కమిషనర్ గా టి,టి రత్నకుమార్
మన న్యూస్ సాలూరు ఆగస్టు 7 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు కి మున్సిపల్ కమిషనర్ గా టి. టి రత్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం జీవీఎంసీ లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న రత్నకుమార్ కు సాలూరు మున్సిపల్…
సారా అమ్మిన వారిపై 20 వేల రూపాయలు అపరాధ రుసుము,ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గులిపిల్లి దాస్
మన న్యూస్ సాలూరు ఆగస్టు 7:- పార్వతిపురం మన్యం జిల్లా , సారా అమ్మిన కాచిన చట్టరీత్యా నేరం అందుకు శిక్ష తప్పదని ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గులిపిల్లి దాస్ అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా…
ఉపాధ్యాయులు లేక మూసి ఉన్న జిపిఎస్ పాఠశాల, పట్టించుకోలేని సంబంధిత అధికారులు,
మన న్యూస్ పాచిపెంట ఆగస్టు 7:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గరిసె గుడ్డి గ్రామ పాఠశాలను వెంటనే తెరిపించాలని గిరిజనులు. ఉపాధ్యాయులు లేక మూసి ఉన్న జిపిఎస్ పాఠశాల వద్ద. నిరసన తెలుపుతున్న గిరిజనులు స్థానిక గిరిజనులైన. సూకురు…