ఉప్పల్ ప్రధాన రహదారి నీ పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్. మన న్యూస్ :- వర్షంతో ఉప్పల్ ప్రధాన రహదారి గుంతలు పడి అతలాకుతలం కావడంతోట్రాఫిక్ సమస్యగా మారిందని తెలుసుకొని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డు నీ పరిశీలించారు.గుంతలను పుడ్చి వేయాలని అధికారులకు సూచించారు . అధికారులు వెంటనే చేస్తామని…

ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి మరోసారి భారీ వర్షం కురవడంతో ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిపోయారు.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 11 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చుట్టూ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మానవపాడు రైల్వే బ్రిడ్జి మళ్ళీ నీటిలో నిండుతున్నయి.ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు నిలుచుని ఉండడంతో ఆసుపత్రికి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన యోగ గురువులు

చంపాపేట్. మన న్యూస్ :- యోగ సాధకురాలు ఇందిరా గుండాల నరేందర్ ల కూతురు వివాహానికి గౌట్ ప్రెస్ కాలనీ యోగ సెంటర్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, సెంటర్ ఇంచార్జ్ కాయితి లక్ష్మారెడ్డిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు…

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి…నేడు రేపు డిపోల వద్ద ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ధర్నా…

మన న్యూస్,తిరుపతి :– ప్రజా రవాణా శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు నిర్వహించినట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్…

ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదు

మన న్యూస్ సాలూరు ఆగస్టు11:- ఆటో క్యాబ్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కి వినతి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యానికి గురిచేసి వీధిన పడేస్తే డ్రైవర్లు చేసే పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆటో…

ఏటీఎం లో పట్టుబడిన దొంగ

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లో ఏటీఎంలో దొంగతనం చేస్తుండగా పట్టుబడిన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు గోప్యంగా ఉంచారు. పాచిపెంట ఎస్సై కే వెంకట సురేష్ కధనం మేరకు మండల కేంద్రమైన పాచిపెంట…

“కలపాడు” పంచాయతి పరిధిలోని ప్రభుత్వ భూముల్ని బలహీన వర్గాల పేదలందరికీ పంచాలి-సి.పి.యం.నాయకులు డిమాండ్.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం “కలపాడు” గ్రామ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల పేద ప్రజలందరికీ కుటుంబానికి రెండు ఎకరంలో చొప్పున పంచాలని కోరుతూ సోమవారం రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సుమారు…

స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలివామపక్షాలు డిమాండ్

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లోనిపాత బస్టాండ్ లోని టవర్ క్లాక్ సెంటర్లో సోమవారం రోజు వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో విద్యుత్ స్పాట్ మీటర్లకు వ్యతిరేకంగా, స్పాట్ మీటర్లు బిగింపు ప్రక్రియను వెంటనే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని,…

ఏకలవ్య పనులపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలి – ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వర రావు

మన న్యూస్ సాలూరు రూరల్, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా,కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న, నిర్మించిన ఏకలవ్య భావనాల నాణ్యతను విజిలెన్స్ అధికారులు పరిశీలించాలని, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని…

డ్రైవర్లకు ఉరితాడు వంటి జీఓ నంబర్ 21ని రద్దు చెయ్యాలి

మన న్యూస్ సాలూరు, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద 15వేల రూపాయలు చొప్పున అందించిన తరువాతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని, డ్రైవర్లకు ఉరితాడు వంటి జీవో నెంబర్…

You Missed Mana News updates

అప్పసముద్రం ప్రమాద సంఘటన నేపథ్యంలో క్షతగాత్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకుని చలించిపోయిన ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన..!
ఉదయగిరి నియోజకవర్గం నుండి స్వచ్చందంగా పాల్గొన్న వేలాదిమంది అన్నదాత లు..అన్నదాత లకి యూరియా అన్దిన్చి తక్షణమే ఆదుకోవాలి…లేనిపక్షంలో అన్నదాత ల తరుపున పోరాటం ఉదృతం చేస్తాం…//
హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన
నెల్లూరు రూరల్ ,వెంగళ నగర్ లో ఆరవ రోజు సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది వినూత కార్యక్రమం
నెల్లూరు సిటీ వైఎస్ఆర్సిపి రాష్ట్ర పరిశీలకునిగా నియమితులు కావడంతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్ రెడ్డి
ఇమామ్, మౌజాన్ లకు వేతనాలు అమలు చేయాలని కోరుతూ మైనార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి