ఎమ్మెల్యే మదన్ మోహన్ లింగంపెట్ మండలంలోని పర్యటన

మన న్యూస్ లింగంపెట్ 12:24 ,కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లో ని లింగంపేట్ టౌన్ లో 12 గంటలకి మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను సిద్ధిగతులను విద్యార్థులను పాఠశాల సిబ్బందిని తెలుసుకోవడం జరుగుతుంది ఒంటి గంటకి…

ఘనంగా వాకర్స్ కార్తీక వనభోజనమహోత్సవం

తిరుపతి, నవంబర్ 11, (మన న్యూస్ ) :- తిరుపతి కరకంబాడి రోడ్డు నందలి వినాయకసాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వాకర్స్ సభ్యులతో కార్తీక వనభోజనమహోత్సవాన్ని వడమాలపేట మండలం ఉమామహేశ్వరాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వాకర్స్…

రోడ్డుపైనే ధాన్యం ఆరబోత..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న పంటలను ఆరబోయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. ఉదయం ఆరబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు…

ఉత్సహంగా కార్తీక వనభోజనాలు..

తిరుపతి, నవంబర్ 11(మన న్యూస్ )ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రతి శనివారం గోవింద నామ సంకీర్తనలతో భక్తి భావాన్ని పెంచుతున్న స్థానిక భజన మండలి కళాకారుల 150 మంది సభ్యులు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వనభోజనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. స్థానిక…

పండ్ల మార్కెట్ లో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం..వర్తకుల సహకారంతో మార్కెట్ ని మరింత అభివృద్ధి చేస్తాం.

మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి అబ్దుల్లాపూర్మెట్టు , మన న్యూస్ సోమవారం ఉదయం పాలకవర్గం అధికారులతో కలిసి బాటసింగారం పండ్ల మార్కెట్ లో నడుస్తున్న క్రయ విక్రయాలను పరిశీలించిన మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి…మార్కెట్ లో ఉన్న…

ఎల్లారెడ్డిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ వార్షికోత్సవం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) :- ఎల్లారెడ్డిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను యూనియన్ బ్యాంక్ మేనేజర్ పవన్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేడుకలను కస్టమర్ లతో కలిసి ఘనంగా నిర్వహించారు.…

ప్రజారంజక బడ్జెట్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్

2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ సాలూరు, నవంబర్ ( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు,గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయానికి గండి పడింది.. రాష్ట్ర వనరుల మళ్లింపు, దుర్వినియోగం జరిగాయి, గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో…

ఎంతోమందికి దహన సంస్కారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న శ్రీరాములు

మానవత్వ దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీరాములు సరూర్ నగర్, మన న్యూస్ :- ఎంతోమందికి దహన సంస్కారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న శ్రీరాములు. ఇలాంటివారిని యువత ఆదర్శంగా తీసుకోవాలి . కొంతమంది కారణజన్ములు వారు వారి కుటుంబాలతో పాటు…

మంజీరా నదిలోకి స్నానం చేయడానికి వెళ్లి విద్యార్థి మృతి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రమాదవశాత్తు నీట మునిగి విద్యార్థి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నిజాంసాగర్ ఎస్సె కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ నగర్ మండలం కొమలాంచ గ్రామానికి…

నవంబర్ 22న విడుదలకు సిద్ధమైన “ఉద్వేగం” మూవీ

కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి శంకర్, ఎల్ మధు నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం ఉద్వేగం. ఈ చిత్రానికి అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు.…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..