పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ఎలక్ట్రిక్ బైక్ లదే ప్రాధాన్యత..

అవగాహన ర్యాలీని ప్రారంభించిన గ్రూప్ కమాండర్ Mana News:- తిరుపతి నవంబర్ 20 మన న్యూస్ :- రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ఎలక్ట్రిక్ వాహనాలదే ప్రాధాన్యత ఉంటుందని తిరుపతి ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ సతిందర్ దాహీయా తెలిపారు. బుధవారం…

ఎస్ వి మెడికల్ కళాశాలకు మారుతి సుజుకి వ్యాన్ వితరణ

Mana News;- తిరుపతి నవంబర్ 20 మన న్యూస్ :- రుయా ఆసుపత్రి పర్యవేక్షణలోక్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహణ కోసం ఎస్వీ వైద్య కళాశాలకు మారుతి సుజుకి వ్యాన్ సుమారు 7 లక్షల రూపాయలు విలువచేసే వాహనాన్ని విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో…

టిడిఆర్ బాండ్ల పేరిట జరిగిన అవినితిపై విచారణ జరపాలి : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిమాండ్

Mana News:- తిరుపతి, నవంబర్ 20, మన న్యూస్:- తిరుమల బాలాజీ నగర్ లో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు స్లాబ్ వేయించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. అసెంబ్లీ లో బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మెగాస్టార్…

కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలకు మొండి చెయ్యి మిగిల్చింది – పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

Mana News :- నెల్లూరు,మన న్యూస్, నవంబర్ 20)నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నెల్లూరు వై సి పి నగర నియోజకవర్గ ఇన్ చార్జ్& ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడాతూ……..బడ్జెట్ లో…

హీరో సిద్ధార్థ్ ”మిస్ యు” నవంబర్ 29న థియేటర్స్ లో విడుదల !!!

Mana Cinema:- హీరో సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యు. ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 7 మైల్స్…

నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు- జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ పాల్

Mana News:- సాలూరు నవంబర్19( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పు అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ ఫాల్ హెచ్చరించారు. సాలూరులో ఉన్న అగ్రి…

క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి** క్రీడాస‌దుపాయాల క‌ల్ప‌న‌కు కృషి చేయాలి* ఎస్వీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్‌కు శాప్ ఛైర్మ‌న్ విన‌తి

Mana News;- తిరుపతి నవంబర్ 19(మన న్యూస్ )*క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌పై రాష్ట‌ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్‌) ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ అప్పారావు, రిజిష్ట్రార్ భూపతినాయుడుతో మంగ‌ళ‌శారం ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు.…

స్థానికుల‌కు ద‌ర్శ‌న భాగ్యం- పాల‌భిషేకం చేసిన జ‌న‌సేన పార్టీ శ్రేణులు

Mana News;- తిరుప‌తి, నవంబర్ 19(మన న్యూస్ )స్థానికుల‌కు శ్రీవారి ద‌ర్శ‌నం పున‌రుద్ధ‌రిస్తూ టిటిడి పాల‌క‌మండ‌లి నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని స్వాగ‌తిస్తూ జ‌న‌సేన పార్టీ ఎన్డీఏ నేత‌ల‌కు పాలాభిషేకం నిర్వ‌హించింది. మంగ‌ళ‌వారం సాయంత్రం నాలుగుకాళ్ళ‌మండ‌పం వ‌ద్ద ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి…

ఆలోచనా విధానం… సత్ఫలితాలు సాధన

ManaNews:- (పార్వతీపురం మన్యం), నవంబర్ 19 : సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సేవలు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ వినూత్నంగా ఆలోచించారు. జిల్లాలో గల పాలిటెక్నిక్, ఐ టి ఐ సంస్థల ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించారు.…

అనాధ శవానికి దహన సంస్కారాలు చేపట్టిన వివేకానంద సేవా సంస్థ సభ్యులు

మన న్యూస్ ప్రతినిధి,ఏలేశ్వరం:- స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసు వారు తెలుసుకున్న వెంటనే స్వామి వివేకానంద సేవాసమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావుకు తెలియజేశారు.ఆయన వెంటనే పోలీసుల సహకారంతో,వివేకానంద సేవా…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..