టి పుత్తూరు సచివాలయ పరిధిలోని పొన్నెడుపల్లి గ్రామాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా మలేరియా మరియు అదనపు మలేరియా అధికారులు
Mana News :- మనన్యూస్ తవణంపల్లె నవంబర్-21:- మండలంలోని తవణం పల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల టి. పుత్తూరు సచివాలయము నకు చెందిన పొన్నేడిపల్లె గ్రామమును జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ జిల్లా అదనపు మలేరియా…
తిరుమల పవిత్రత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం
జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :- తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనాన్ని స్థానికులకు టిటిడి పాలకమండలి పునరుద్ధరించడటం హర్షనీయమని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా…
కొటికిపెంటలో త్రాగునీటి సమస్యకు చెక్
సర్పంచ్ ఇజ్జాడకు పలువురు కృతజ్ఞతలు Mana News :- పాచిపెంట, నవంబర్ 21( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కొటికి పెంట గ్రామంలో త్రాగునీటి సమస్యను సర్పంచ్ అప్పలనాయుడు తో కలిసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిష్కరించారు.…
తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను…
మునగాకు రక్త హీనత నివారిస్తుంది- ఐ సి డి ఎస్ పి ఓ అనంత లక్ష్మి
Mana News :- పాచిపెంట, నవంబర్ 21( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో రక్తహీనత నివారణకు మునగాకు ఎంతో ఉపయోగపడుతుందని పాచిపెంట ఐసిడిఎస్పిఓ బి అనంతలక్ష్మి హితవు పలికారు. గురువారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట…
తిరుమలను ప్రణాళికాబద్ధమైన మోడల్ టౌన్గా తీర్చిదిద్దడమే లక్ష్యం”టీటీడీ ఈవో శ్యామలరావు
Mana News :- తిరుపతి, నవంబర్ 21(మన న్యూస్ ):- తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు.తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన…
తెలంగాణ సీఎంతో టీటీడీ చైర్మన్ భేటీ
Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :- టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు ధర్మకర్తల…
ఆంధ్రుల ఆత్మగౌరవం ఏమైంది చంద్రబాబూ..?- పాలన ఇలానే ఉంటే కాంగ్రెస్ మౌనంగా ఉండదు
హెచ్చరించిన కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :-నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ.. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ , దుగ్గరాజపట్నం ఓడరేవు తదితర వాటిని పూర్తి చేయలేని……
తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం కల్పించడం పట్ల టిటిడి కి ధన్యవాదాలు
గాండ్ల సాధికారత సమితి నేత జగన్నాథం Mana News :- తిరుపతి, నవంబర్ 21, (మన న్యూస్ ) తిరుపతిలో నివసిస్తున్న స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం .. శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం ఆనందదాయకమని .. గాండ్ల సాధికారత సమితి,…
రాజీవ్ నగర్ లో అక్రమాల అంతు తెలుస్తాం-తహసిల్దారు లక్ష్మీనారాయణ
Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి :- మన న్యూస్..శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ లో అక్రమాల అంతు తెలుస్తామని తహసిల్దారు లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలనీలో చోటు చేసుకున్న ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట…