ఆంధ్రా భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12న చిన జీయర్ స్వామి రాక
స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేస్తున్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు Mana News :- ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి) :- ప్రత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్ర గిరి కొండపై వివేకానంద స్వామి విగ్రహం ఎదురుగా నిర్మాణంలో ఉన్న…
జీడిపిక్కల ఫ్యాక్టరీని తెరిపించాలి. సిఐటియు ధర్నా
Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి): ఈనెల 16వ తేదీన అర్ధాంతరంగా మూసివేసిన ఏలేశ్వరం మండలం చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషుబాబ్జి డిమాండ్ చేశారు. ఈ మేరకు మూతపడ్డ ఫ్యాక్టరీ…
ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వనభోజనాలు
Mana News ;-ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) :- సమాజంలో పెరిగిపోతున్న మనుష్యులమధ్య అంతరాలను తగ్గించేందుకు వనభోజనాలు దోహదం చేస్తాయని ప్రకృతి పరిరక్షణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎస్ విజయబాబు అన్నారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వనభోజనాలలో…
మియాపూర్ డివిజన్ లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపనలు
Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 22)మన న్యూస్ :- శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు.శుక్రవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని బొల్లారం ప్రధాన రహదారి నుండి బికే…
వాహనం ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడి మృతి
Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 22)మన న్యూస్ ,వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 19 మంగళవారం రాత్రి మదీనాగూడ ప్రధాన…
మాజీ సీఎం జగన్ కలిసిన రాజేష్, ఎంపీ గురుమూర్తి
Mana News;- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూక తోటి రాజేష్, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, గురువారం మర్యాదపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా…
వెదురుకుప్పం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Mana News :- వెదురుకుప్పం:-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు…
ఆళ్ళుమడుగు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Mana News :- వెదురుకుప్పం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు…
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహకరించాలి…
కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిని కలసి విన్నవించిన శాప్ చైర్మన్ రవి నాయుడు Mana News :- తిరుపతి నవంబర్ 21,(మన న్యూస్ ) :- ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ పూర్తి సహాయ…
అదాని అవినీతి నేపథ్యంలో సాలూరులో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.
సిపిఎం డిమాండ్ Mana News :- సాలూరు నవంబర్21( మన న్యూస్ ):= దేశంలో విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకోవడం కోసం, వేల కోట్లు అధికారులకు అదాని లంచాలు ఇచ్చాడని, అమెరికాలో ఇండియన్ కోర్టులో కేసు నమోదు నేపథ్యంలో ,అదా నీతో ఆంధ్ర…