20 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి
అభివృద్ధి పతంలో ఆదిభట్ల ఆదిభట్ల:మన న్యూస్, :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగర కలాన్ 5వ వార్డులో శనివారం కచ్చిర్ నుండి లట్టుపల్లి రవీందర్ రెడ్డి ఇంటి వరకు 10 లక్షల రూపాయల సిసి రోడ్డు, 10 లక్షల రూపాయల…
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థి అనుమానాస్పద మృతి
Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- మియాపూర్ లోని చైతన్య కాలేజ్ లో మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది మియాపూర్ కల్వరి టెంపుల్ వద్ద ఉన్న శ్రీ చైతన్య బాయ్స్…
రైతుల సమస్యను పరిష్కరించాలి -భారతీయ కిసాన్ సాంగ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎదురుగట్ల అంజగౌడ్
మనన్యూస్, నవంబర్ 23, :- కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామం పంట ఉత్పత్తుల ధార రైతులకు రావలసిన ఆదాయం అనేక కారణాలవల్ల తరుగు వస్తుందని భారతీయ కిసాన్ సన్ అధ్యక్షులు తెలిపారు మార్కెట్ కమిటీ సభ్యులు కొందరు దళారుల…
రేషన్ డిపోలకు సరుకులన్నీ ఒకేసారి వెళ్లాలి – జాయింట్ కలెక్టర్ శోభిక
Mana News :- సాలూరు నవంబర్23( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో రేషన్ డిపోలకు బియ్యంతో పాటు ఇతర సరుకులన్నీ ఒకేసారి సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ శోభిక అధికారులకు ఆదేశించారు. శనివారం,సాలూరుతాసిల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ…
జాయింట్ కలెక్టర్ S.S.SOBHIKA శివరాంపురం లో పర్యటన
Mana News :- సాలూరు నవంబర్23( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం లో శివరాంపురం PACS ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ PACS పరిదిలో శివరాంపురం, బోరబంద & సాలూరు…
శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి స్వాగతం పలికిన ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుబ్బయ్య
మన న్యూస్, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గిరిజన. శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి స్వాగతం పలికిన తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుబ్బయ్య…సుబ్బయ్య మాట్లాడుతూ.రాష్ట్ర సాంఘిక సంక్షేమ గిరిజన. శిశు సంక్షేమ…
తిరుపతి రాష్ట్రీయ విద్యాపీఠంలో గంజాయి దొరకటం దురదృష్టకరం!
మనన్యూస్, తవణంపల్లె నవంబర్-23:- పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో విద్యార్థుల దగ్గర గంజాయి దొరకటం దురదృష్టకరం, బాధాకరం. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ మరియు రిజిస్టర్ యొక్క చేతకానితనం వలన, పర్యవేక్షణ లోపం వలన…
స్మార్ట్ లాక్ తో దొంగతనాలకు చెక్..
Mana News:- వెదురు కుప్పం మన న్యూస్: స్మార్ట్ లాక్ తో దొంగతనాలకు చెక్ పేడతాం అని కార్వేటినగరం సీఐ హనుమంతప్ప కార్వేటినగరం ఎస్సై రాజకుమార్ అన్నారు… శనివారం కార్వేటినగరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్వేటినగరం…
కురివికుప్పం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Mana News :- వెదురుకుప్పం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు…
దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ -పాచిపెంట ఎంపీడీఓ బి జె పాత్రో వెల్లడి
Mana News :- పాచిపెంట, నవంబర్ 22( మన న్యూస్ ):- పాచిపెంట మండల పరిషత్ పరిధిలో గల దివ్యాంగులకు,సీనియర్ సిటిజన్ లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అవసరమైన ఉపకరణములు ఇచ్చుటకు గాను సాలూరు మండల పరిషత్ కార్యాలయ…