గంటవారిపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
వెదురుకుప్పం, మనన్యూస్: మండలంలోని గంటవారిపల్లి పంచాయతీలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం.టిడిపి మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ…
మన కుటుంబం సినిమా ఆడియో విడుదల చేసిన సుమన్,అన్నపూర్ణమ్మ
Mana Cinema;- కలకొండ ఫిలిమ్స్ బ్యానర్ పై కలకొండ హేమలత ఆకుల రాఘవ దర్శకత్వంలో మన కుటుంబం అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అనుబంధాలు అనురాగాలు తెలంగాణ సాంప్రదాయాలు కలబోసి రూపుదిద్దుకున్న చిత్రం. ఈ…
ప్రభుత్వ చీఫ్ విప్ మరియు ప్రభుత్వ విప్ లకు సత్కారం
Mana News:- వెదురుకుప్పం మన న్యూస్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ మరియు విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఆయన్ను ఘనంగా సన్మానించారు.విజయవాడ జిఆర్టి…
“నా ఆరోగ్యం, నా బాధ్యత” అనే నినాదంతో అమర రాజా లో ఉద్యోగుల కోసం ‘వెల్నెస్ రన్ (3K మరియు 5K)
Mana News ,Tirupathi ,23.11.2024:- అమర రాజ కంపెనీ – కరకంబాడిలో మరియు అమర రాజా గ్రూప్ ARGC-నూనెగుండ్లపల్లి క్యాంపస్లో నిర్వహించిన ‘వెల్నెస్ రన్’ ఉద్యోగుల సంక్షేమం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పే అభినందనీయమైన కార్యక్రమం. ” నా ఆరోగ్యం, నా బాధ్యత”…
నల్లవెంగనపల్లి పంచాయితీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Mana News ,వెదురుకుప్పం: – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా…
హబ్సిగూడ మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన
Mana News :- హబ్సిగూడ మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం,వజ్రాభరణాలు,జాతి రత్నాభరణాలను ప్రదర్శన ఉన్నత అధికారులు,శ్రేయోభిలాషుల మక్షంలోప్రారంభించారు.అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం…
పాపిరెడ్డి కాలనీ అండర్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్:- శేరిలింగంపల్లి డివిజన్ లోగల పాపిరెడ్డి కాలనీ తదితర కాలనీల నుండి చందానగర్ వైపు వెళ్లి చందానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నెలకొన్న సమస్యను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత…
గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి రంగనాథ్ స్వామి దేవాలయం వద్ద ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య…
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 99 వ జన్మదిన వేడుకలు.
శేరిలింగంపల్లి(నవంబర్ 23)మన న్యూస్ :- మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో భగవాన్ శ్రీ సత్య సాయి మందిరంలో శ్రీ సత్య సాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి…
శేరిలింగంపల్లి,కొండాపూర్ డివిజన్ లలో సమస్యలను పరిష్కరించాలి
శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్, శేరిలింగంపల్లి డివిజన్ లలో రోడ్లు, డ్రైనేజీ సరిగా లేక, అక్రమ కట్టడాల వలన ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో బీజేపీ…