విరాట్ మరో 4 ఏళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతారు: చిన్ననాటి కోచ్

Mana News :- విరాట్ కోహ్లీ కనీసం మరో నాలుగేళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్, ఇంకా చాలా ఏళ్లు ఐపీఎల్ ఆడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. విరాట్ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని, నిలకడే అతడి ఆయుధం అని…

నిర్మాణ పనులకు సముద్రపు ఇసుక – వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లే

Mana News, Nellore :- కడలి తీరంలోని ఇసుక తువ్వ నిర్మాణాలకు పనికి రాదని.. వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లేనని హెచ్చరిస్తారు. పైపెచ్చు లవణీయ స్వభావంతో నిర్మాణాల మనుగడకే ప్రమాదమని చెబుతుంటారు. కావలి నియోజకవర్గంలోని కొందరు బడా వ్యక్తులకు ఇదేమీ పట్టడం లేదు.…

చిత్తూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక దొంగల ముఠా సంచారం

Mana News, చిత్తూరు :- చిత్తూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముఖానికి మాస్కులు ధరించి, కత్తులు, రాడ్లు చేబూని హిందీలో మాట్లాడుతూ నలుగురు దొంగలు సంచరించడం కలకలం రేపింది. దుర్గానగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. ఇంటి…

మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి చంద్రబాబు, దగ్గుబాటి

Mana News :- అమరావతి: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ఒకే వేదికపైకి రాబోతున్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచచరిత్ర పుస్తకావిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 6న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో…

కారు ఢీకొని MBBS విద్యార్థిని మృతి

Mana News :- రెండు నిమిషాల్లో కళాశాలకు చేరాల్సిన వైద్య విద్యార్థినిని కారు రూపంలో మృత్యువు కబళించింది. మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నిమ్రా వైద్యకళాశాల సమీపంలో రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లాకు…

గూడూరు: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

Mana News :- తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం మల్లం-నాయుడుపేట వెళ్లే మార్గంలో దామరాయగుంటవద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు మల్లం వైపు నుంచి కొత్తగుంట వైపు వెళుతూ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ…

పెనుమురు: సర్వసభ సమావేశానికి విధిగా హాజరు కావాలి

Mana News,Penumuru :- జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో నీలకంఠేశ్వర రెడ్డి శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీపీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల…

తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ ..

Mana News :- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బిగ్ షాకిచ్చింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి…

అంతా డ్రామా- పోసాని కృష్ణమురళి అనారోగ్యంపై సీఐ కీలక వ్యాఖ్యలు

Mana News :-  సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యం అంతా డ్రామా అని రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆయనకు కడప రిమ్స్ లో అన్ని వైద్య పరీక్షలు చేయించామని సీఐ చెప్పారు.…

అన్నదానం 135 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం- సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు 1 మన న్యూస్ :– అన్నదానం 135 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.135 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..