తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న జవాను

Mana News :- తిరుపతి జిల్లా తిరుమలలోని తన తల్లి ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ఒక జవాను సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చేతిలో ఫొటో పట్టుకొని వెతుకుతున్నాడు. సెలవులు ముగిసి నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు…

ఆదివారంలోగా అక్రమ హోర్డింగులు తీసేయాలి..యాడ్ ఏజెన్సీలకు హైడ్రా డెడ్‌లైన్

Mana News :- హైదరాబాద్ సిటీలో పర్మిషన్ లేని ప్రకటనల హోర్డింగులను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. యాడ్ ఏజెన్సీలే స్వయంగా తొలగించాలని, హోర్డింగులు తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన హోర్డింగులను హైడ్రా తొలగిస్తుందని చెప్పారు.…

శ్రీవారి సేవకు నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించండి

మనన్యూస్,తిరుపతి:తిరుమల శ్రీవారి కళ్యాణ కట్ట లో భక్తులకు తలనీలాలు తీసే అవకాశం నాయి బ్రాహ్మణులకు శ్రీవారి సేవ కింద అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడును తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు కలసి వినతిపత్రం సమర్పించారు. సోమవారం…

14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ కౌడ చైర్మన్ మరియు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు సోమవారం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న తుని నియోజకవర్గంలో జనసేన నాయకులతో జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సభను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…

లాక్రోస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎంపీ రవికిషన్ శుక్ల

మనన్యూస్,తిరుపతి:ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లోని వివేక్ హోటల్ నందు లాక్రోస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2025 నుంచి 2029 వ సంవత్సరం వరకు నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికలకు 22 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి…

డిప్యూటీ సిఎం తో భేటీ అయిన పెండెం

మనన్యూస్,గొల్లప్రోలు:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్ తో చర్చించారు. జనసేన చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా…

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ఈ నెల 14వ తేది పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.జనసైనికులు, యువకులు,వీరమహిళలు,పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ సభకు హాజరై దేశంలో కనివిని రీతిలో జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ నెల12,13,14…

శ్రీరామ రథయాత్రకు సహకరిద్దాం

ఎల్లుండు మధ్యప్రదేశ్ దాటియాలో మూడవ జాతీయ సదస్సు. ఆర్ హెచ్ వి ఎస్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులకు పుస్తక వితరణ మనన్యూస్,తిరుపతి:త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు కొనసాగే శ్రీరామ రథయాత్రకు హిందూ బంధువులు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్రీయ…

ఘనంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్లో తమ నివాసంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో స్వచ్ఛందంగా తలెసేమియా బాధితులకు…

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ లయన్స్ క్లబ్ భీమా ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని లయన్ క్లబ్ అధ్యక్షులు డి వి చారి తెలిపారు.విజన్ డిస్టిక్ చైర్పర్సన్ కడుమూరు శ్రీనివాస్ గారి సహకారంతో పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు