తెలంగాణలో చిత్తూరు యువకుడు సత్తా
Mana News :- తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ చాంఫియన్ షిప్ పోటీల్లో రామకుప్పం మండలంలోని బళ్లకు చెందిన విద్యార్థి మౌనిశ్ విశేష ప్రతిభ కనబరచాడు. సీనియర్ విభాగంలో ఇతను విజేతగా…
మృతి చెందిన కుటుంబాలకు మాజీ సర్పంచ్ ఆర్థిక సాయం
మనన్యూస్,కామారెడ్డి,రామారెడ్డి:ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మృతి చెందిన మూడు కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 4 వేల రూపాయలు ,30 కిలోల బియ్యం ఇవ్వడం జరిగిందని ఈసన్నపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కందూరి బాలమని అన్నారు ఈ సందర్భంగా ఈసన్నపల్లి గ్రామ మాజీ…
రైతులకు రూ.3880 కోట్లతో మరో కొత్త పథకం
Mana News :- దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక.. మరిన్ని పథకాలను అన్నదాతల కోసం ప్రవేశపెడుతున్నారు.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం…
మోదీ సర్కార్పై కమల్ హాసన్ సంచలన ఆరోపణలు
Mana News :- గత కొన్ని రోజులుగా నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమికి.. తమిళనాడులో అధికారంలో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి తీవ్ర మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే…
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
Mana News ,ఒంగోలు.మార్చి5 : ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్, యంగ్ డైనమిక్ లీడర్ దామచర్ల సత్య గారికి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ సభ్యులు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మక్కెన సురేంద్రబాబు, స్టేట్ సెక్రటరీ షేక్ ఖాదర్ వలీ ,మరియు…
జగనన్న ఆలోచనల్లో క్రూరత్వం ఎక్కువ-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ
Mana News, శ్రీకాళహస్తి:- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆలోచనల్లో క్రూరత్వం ఎక్కువ అని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు ఆరోపించారు. శాసనసభ చట్టాల ప్రకారం ప్రతిపక్ష హోదాకు సంబంధించిన…
పేదింటి ఆడపిల్లలకు అండగా ఉంటాం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
మనన్యూస్,జోగులాంబ:ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లి కానుకగా ప్రభుత్వం లక్ష…
ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్
మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డినేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గద్వాల నియోజకవర్గంలోని ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.పరీక్షలు రాస్తున్న ప్రతి ప్రతి…
రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ముదిరాజ్ లు.కులగణనతో అధికారికంగా వెల్లడి..
ముదిరాజ్ కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి.. మనన్యూస్,నారాయణ పేట:తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కులగణన సర్వే అధికారికంగా జరిపి ముదిరాజ్ లే అత్యధికం అని అధికారికంగా తేల్చి చెప్పారని,సర్వే చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి,కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం.. సీఎస్ స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశం..
Mana News :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. ఈ విషయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) తమ ముందు హాజరై వివరణ…