తిరుపతిలో హిజ్రాలపై కేసు నమోదు
Mana News ;- తిరుపతి అలిపిరి పోలీస స్టేషన్ పరిధిలోని ఎర్రమిట్టకు చెందిన ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటనపై హిజ్రాలపై గురువారం కేసు నమోదైంది. శివరాత్రి రోజున గుడికి వెళ్లిన ఓ వ్యక్తి హిజ్రాలకు రూ. 50 ఫోన్…
నేటి మీ రాశి ఫలాలు ఇలా 7th March 2025
Mana News, March 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు. కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం .తిధి: అష్టమి ఉదయం గం.9.18 ని.ల వరకు ఆ తర్వాత…
బెదిరింపులకు భయపడేది లేదు ! తేల్చి చెప్పిన చైనా
Mana News, Internet Desk :- బీజింగ్ : బెదిరింపులకు భయపడబోమని, అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అధిక టారిఫ్లు, ఇతర సవాళ్లను ఎదుర్కొనగలిగే సామర్ధ్యం తమ ఆర్థిక వ్యవస్థకు వుందని చైనా వాణిజ్య శాఖ మంత్రి వాంగ్ వెంటావో స్పష్టం…
ఏపీలో మండుతున్న ఎండలు.. 84 మండలాలకు వడగాలుల అలర్ట్
Mana News :- తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలైన వేసవి కాలం ప్రారంభం కాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం…
మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
Mana News, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్కపైసా కూడా రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు. హడ్కో,…
పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
Mana News :- హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని బహదూర్పురాలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీ మెకానిక్ వర్క్షాప్లో చెలరేగిన మంటలు సమీపంలోని చెట్లకు వ్యాపించాయి. ఆ తర్వాత…
గొల్లప్రోలులో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లుచోద్యం చూస్తున్న అధికారులు
మనన్యూస్,గొల్లప్రోలు:ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నా సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే సవాలక్ష అనుమతులు కావాలని తమ కార్యాలయం చుట్టూ…
వైఎస్సార్ లేక పోతే నువ్వు ఎవరు? జగన్మోహన్ రెడ్డీః జనసేన పార్టీ నగర అధ్యక్షులురాజా రెడ్డి
మనన్యూస్,తిరుపతి:తన తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టాకే ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికైయ్యార్న వాస్తవాన్ని మరిచి పవన్ కళ్యాణ్ పై విమర్శించడం తగదని జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి అన్నారు.గురువారం ఉదయం రాజా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కావాలని…
నెల్లూరులో శ్రీ లక్ష్మీనరసింహ ప్రొవిజన్స్ అండ్ ఫాన్సీ షాప్ ప్రారంభం
మనన్యూస్,నెల్లూరు:మూలపేట శ్రీ పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర శ్రీ లక్ష్మీనరసింహ ప్రొవిజన్& ఫ్యాన్సీ షాపు గురువారం ఉదయం సిఐ కోటేశ్వరావు,తెలుగుదేశం నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ప్రారంభించినారు.ఈ సందర్భంగా కేతం రెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ సోదరుడు హేమంత్ ఆధ్వర్యంలో…
విజయ స్ఫూర్తి కార్యక్రమం
మనన్యూస్,కామారెడ్డి:హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేడు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు బాలికల ఉన్నత పాఠశాల లింగంపేట్ లో విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి హెల్పింగ్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు రజనీకాంత్ గౌడ్,కృష్ణకర్,సత్యనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ…