బస్సుల కోసం ఎండలోనే నిరీక్షణ ప్రయాణ ప్రాంగణం లేక ఇక్కట్లుపట్టించుకోనని పాలకులు, అధికారులు
ముందే ఎండాకాలం భగ్గు భగ్గుమంటున్న వేడిలో చంకలో పసి పిల్లలను ఎత్తుకొని గంటలకొద్దీ బస్సుల కోసం నిలబడాలంటే ఏలానిలువ నీడ లేదు కూర్చునే పరిస్థితి లేదంటున్నా ప్రయాణికులు మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామం ఈ గ్రామ స్టేజి…
వడదెబ్బ బారినుండి ప్రజలు జాగ్రత్త వహించాలి
రోజు రోజు కి 39 డిగ్రీల నుండి 40డిగ్రీల ఎండ విస్తున్నది కావున ప్రజలు అప్రమత్తం గా ఉండాలి మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గట్టు మండలంలో పర్యటిస్తున్న గద్వాల్ సారధి ప్రభుత్వ కళాకారుల అవగాహనా…
ఈద్గా రోడ్డు నిర్మాణంకై ఎమ్మెల్యే కు వినతి
మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈద్గా రోడ్డు నిర్మాణంకై ఎమ్మెల్యే డాక్టర్ వాకటి శ్రీహరికి శుక్రవారం కర్ని గ్రామ మైనార్టీ సోదరులు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రంజాన్ మరియు బక్రీద్ పండుగలను పురస్కరించుకొని నమాజ్ నిమిత్తం…
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాలలోని మహిళా అధ్యాపకులకు,విద్యార్థినిలకు ఆట పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ,మహిళలు సాంఘిక ఆర్థిక…
పోడెం వీరన్నకు మంత్రి పదవి ఇవ్వాలి
సీఎం,ఏఐసీసీ ఇంచార్జికి విజ్ఞప్తి చేసిన పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు మనన్యూస్,పినపాక:నియోజకవర్గం పాడె మీదున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణప్రతిష్ట చేసిన ప్రజానేత పోడెం వీరన్న అని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం అన్నారు.తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో…
జోగుళాంబ గద్వాల పోలీస్,,మహిళలు తమ విధులలో గొప్పగా రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి
మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ మహిళలు తమ విధులలో గొప్పగా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ అన్నారు.రేపు అంతర్జతీయ మహిళ దినోత్సవం మార్చి-8…
గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కి మరింత ఆదాయం చేకూరుస్తాం
మనన్యూస్,అబ్దుల్లా పూర్:మెట్టు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కి మరింత ఆదాయం చేకూరుస్తాం.మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన పాలకవర్గం సమావేశంలో 2025 -26 కి సంబంధించిన…
రవికుమార్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు
మనన్యూస్,నారాయణ పేట:పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ.రవికుమార్ గారి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుల సహకారంతో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో గల షరీఫా మజీద్ లో మైనార్టీ…
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:పాల్వంచ మండలం పాత పాల్వంచ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలను ఆకస్మికంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మధ్యాహ్న భోజన మెనూను పరిశీలించి,విద్యార్థులతో కలిసి…
వాహనాల్లో పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించరాదు,ఎస్సై రాజ్ కుమార్
మనన్యూస్,పినపాక నియోజకవర్గం:వాహనాల్లో పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించవద్దని ఈ బయ్యారం ఎస్సై రాజకుమార్ సూచించారు.శుక్రవారం పినపాక మండలం సీతారాంపురం గ్రామం వద్ద ఎస్సై రాజకుమార్ ఆదేశాలతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు.వ్యవసాయ కూలీలు…