కళ్యాణ్ రామ్ సినిమా కోసం మళ్లీ పోలీస్ రోల్ లో విజయశాంతి.. 

Mana News :- తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ గా పేరు సొంతం చేసుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో స్టార్ హోరీవం రేంజ్ కి ఎదిగారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో స్టార్…

మార్కాపురంను జిల్లా చేస్తాం: సీఎం చంద్రబాబు

Mana News :- అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురంలో పర్యటించారు. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్కాపురం జిల్లా చేస్తామని వెల్లడించారు. మార్కాపురంను జిల్లా…

ఆనాడు ఎన్టీఆర్ ను అన్న అన్నారు.. ఇప్పుడు రేవంత్ అన్న అంటున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

Mana News :- ఆనాడు ఇందిరా గాంధీని అమ్మ అన్నారు, ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు, నన్ను రేవంత్ అన్న అంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.…

మారిషస్ దేశ జాతీయ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ..

Mana News :- ప్రధాని నరేంద్రమోడీ మారిషస్ దేశ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఈ పర్యటన జరుగుతుంది. రెండు…

సమాజంలో మహిళల పాత్ర అమూల్యమైనది ఏఎస్పీ చైతన్య రెడ్డి

మనన్యూస్,కామారెడ్డి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఏఎస్పీ,జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ సూచనలతో సబ్ డివిజన్ల వారీగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులు మరియు…

మ‌హిళా ప‌క్ష‌పాతి ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తి, మార్చి 8:– మ‌హిళ‌లు రాజ‌కీయాల్లోకి మ‌రింత‌గా రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు అన్నారు. ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తి హామిని ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం నెర‌వేరుస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. శ‌నివారం ఉద‌యం న‌గ‌రంలో జ‌రిగిన అంత‌ర్జాతీయ…

అంతర్రాష్ట్ర దొంగల ముఠా కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:పట్టణ పోలీస్ స్టేషన్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది.వివరాలు.మహారాష్ట్ర,నాందేడ్ జిల్లా, నర్సి పట్టణానికి చెందిన షేక్ ఇమ్రాన్ ఇస్మాయిల్ మరియు షేక్ వాజిద్ అనే ఇద్దరు వ్యక్తులు గత రెండున్నర మూడు సంవత్సరాల…

జ‌నసేన ఆవిర్భావ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ఎమ్మెల్యే ఆర‌ణి

మనన్యూస్,తిరుప‌తి:ఈనెల 14వ తేదీన పీఠాపురంలో జ‌రిగే జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శ‌నివారం సాయంత్రం తిరుప‌తి నియోజ‌వ‌ర్గ స‌న్నాహ‌క స‌మావేశంలో ఛ‌లో పిఠాపురం పోస్ట‌ర్ ను ఆయ‌న…

జ‌నసేన ఆవిర్భావ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ఎమ్మెల్యే ఆర‌ణి

మన న్యూస్,తిరుప‌తి,మార్చి 8:– ఈనెల 14వ తేదీన పీఠాపురంలో జ‌రిగే జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శ‌నివారం సాయంత్రం తిరుప‌తి నియోజ‌వ‌ర్గ స‌న్నాహ‌క స‌మావేశంలో ఛ‌లో పిఠాపురం…

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

స్వయంకృషితో వివిధ రంగాలలో స్థిరపడిన మహిళలను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి…

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ