నెట్టెం పాడు 104 ప్యాకేజీ ఎండిన వరి పంటను పరిశీలించిన బిజెపి నాయకులు.

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా నెట్టెం పాడు ఎండిన కాలువ లో క్రికెట్ ఆడి నిరసన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ. బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణ రైతుల కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు రెండు లక్షల…

అసెంబ్లీ సాగాలంటె మాజీ సర్పంచ్ లను మందుస్తు అరెస్టు చేయాల

మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లుల ఊసేది ప్రభుత్వం చెప్పిన బిల్లుల మంజూరు హామెక్కడాగత ప్రభుత్వ నిదుల కొరత తో సొంత డబ్బులు వెచ్ఛించిన సర్పంచ్ లకు అప్పుల తిప్పలాకాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం తుంగలో తొక్క మాజి సర్పంచుల ను…

రైతులకు కష్టాలను తీర్చిన నాయకుడు సీఎంగద్వాల నియోజకవర్గం రైతులకు 200 ట్రాన్స్ఫార్మర్స్ ను పంపిణీ చేసి ఎమ్మెల్యే

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల నియోజకవర్గం సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ పంపిణీ ధరూర్ మండల కేంద్రము సబ్ స్టేషన్ దగ్గర రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు.గద్వాల నియోజకవర్గం సంబంధించిన 200…

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన

మనన్యూస్,నారాయణ పేట:రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా వారి ఆధ్వర్యంలో అయ్యప్ప డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆధ్యాత్మికం సేవ దృక్పథం కలిగి ఉండాలని ఉద్దేశంతో ఫస్ట్ ఎయిడ్స్ సిఆర్పి పై అవగాహన కల్పించారు.రెడ్ క్రాస్ మెంబర్…

నెల్లూరు రూరల్ 2 మరియు 12 డివిజన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలోని 2 మరియు 12వ డివిజన్ లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి బుధవారం శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీకూడా నెల్లూరు నగర కార్పోరేషన్…

నెల్లూరు లో యువత పోరుకు ఉప్పెనలా పోటెత్తిన వైస్సార్సీపీ కార్యకర్తలు,విద్యార్థులు

మనన్యూస్,నెల్లూరు:యువత పోరు కు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత మరియు పార్టీ కార్యకర్తలు.సుమారు 2000 మందికి పైగా విద్యార్థులు..యువత మరియు కార్యకర్తలతో నెల్లూరు సిటీ నియోజకవర్గం దద్దరిల్లింది.నెల్లూరు సిటీ…

కవయిత్రి మొల్ల మాంబ 560వ జయంతికి తరలి రండి..

కవయిత్రి మొల్లమాంబ సాహితీ విజ్ఞాన పీఠం చైర్మన్ బివి కేశవులు ఉడయార్ గారు పిలుపు మనన్యూస్,తిరుపతి:ఈనెల 13వ తేదీన కవయిత్రి మొల్లమాంబ 560 వ జయంతి కార్యక్రమానికి తిరుపతిలోని ప్రజాప్రతినిధులు ప్రజాసంఘాలు కవయిత్రులు కవులు, మేధావులు మరియు శాలివాహనులు పెద్ద సంఖ్యలో…

ముదిరాజుల ఐక్యతతో ముందుకు వెళ్లాలి

ఎడవల్లి లో ముదిరాజులఆత్మీయ సమ్మేళనం, మనన్యూస్,నారాయణ పేట:జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలం ఎడవెల్లి గ్రామంలో మన ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేలాన్ని నిర్వహించారు,ఇట్టి కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీ నివాస్ ఆధ్వర్యంలో ఈ…

ఆడపిల్లలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీ టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు మంగళవారం రోజు గుండుమల్ మండలంలోని పిఎం శ్రీ మోడల్ స్కూల్ మరియు కాలేజీలోనీ విద్యార్థులకు షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్,…

పుటన్‌దొడ్డి శివారులో ఓవర్ స్పీడ్ కలకలం కారు, మరో కారును ఢీకొట్టి ప్రమాదం

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబగద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుటన్‌దొడ్డి శివారు, ఎర్రవల్లి నుండి కర్నూలు రోడ్డులో ఓవర్ స్పీడ్ కారణంగా ఒక కారు అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టిన సంఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి, ముందు…

You Missed Mana News updates

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు
పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం
9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్