జనసంద్రమైన పిఠాపురం.. కాసేపట్లో ‘జయకేతనం’ సభ
Mana News, పిఠాపురం: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి జనసైనికులు తరలిరావడంతో పిఠాపురం జనసంద్రంగా మారింది. జనసేన అధ్యక్షుడు…
పవన్ అన్నకు.. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేళ లోకేష్ ట్వీట్..!
Mana News :- ఏపీలో జనసేన పార్టీ ఇవాళ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. 2014లో ప్రస్ధానం ఆవిర్భవించిన జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్ల ప్రస్ధానంలో బలీయమైన శక్తిగా నిలబెట్టారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన…
లారీ డి కొట్టి ఆటో బోల్తా
7 గురికి గాయాలు ఆటో డ్రైవర్ మృతి మనన్యూస్,కామారెడ్డి:టేక్రియాల్లోని గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వద్ద రోడ్ పై ఆటో వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు రాష్టానికి చెందిన లారీ అతివేగంగా వచ్చి ఆటోని డి కొనగా ఆటో బోల్తా కొట్టడంతో…
లారీ డి కొట్టి ఆటో బోల్తా
7గురికి గాయాలు ఆటో డ్రైవర్ మృతి మనన్యూస్,కామారెడ్డి:టేక్రియాల్లోని గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వద్ద రోడ్ పై ఆటో వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు రాష్టానికి చెందిన లారీ అతివేగంగా వచ్చి ఆటోని డి కొనగా ఆటో బోల్తా కొట్టడంతో అందులో…
హత్యా కేసులో నిందితునికి జీవిత ఖైదు పది వేల రూపాయల జరిమాన విధింపు
నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు నేరం చేసిన నేరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు,జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మనన్యూస్,కామారెడ్డి: 17 తేదీ10 నెల 20 సంవత్సరం నాడు పిర్యాదురాలు అయిన కర్రె బాలామణి భర్త…
జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు
నంబర్ ప్లేట్ లేని వాహనాలపై చర్యలు వాహనాలు నడిపే మైనర్లపై ప్రత్యేక దృష్టి మద్యం సేవించి వాహనాలు నడుపుతే చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మనన్యూస్,కామారెడ్డి:నిజం సాగర్ చౌరస్తా మరియు నరసన్నపల్లి చౌరస్తా కామారెడ్డి కమాన్ వద్ద వాహనాల…
విందు స్వీకరించండి – జనసేన పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి
జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల మనన్యూస్,గొల్లప్రోలు:సుదూర ప్రాంతాల నుండి 12 వ జనసేన పార్టీ ఆవిర్భావ సభ కు తరలి వచ్చె జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు వీర మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనం ఏర్పాట్లు చేసినట్లు…
జగ్గంపేట నియోజకవర్గ నాలుగు మండలాల జనసైనికులతో సమావేశం నిర్వహించిన ఆవిర్భావ సభ కోఆర్డినేటర్లు మరియు తుమ్మలపల్లి రమేష్
నియోజకవర్గ నుంచి 20వేల మంది హాజరవుతామన్న తుమ్మలపల్లి రమేష్ మనన్యూస్,కాకినాడ,గొల్లప్రోలు:జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం జి.రాగంపేట శివారున పరిణయ ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు సంబంధించి జగ్గంపేట నియోజకవర్గ నాలుగు మండల జనసైనికులు సమాయత్తం చేయడానికి…
జనసేన జయకేతనం రేపే ఆవిర్భావ భారీ సభ
మనన్యూస్,కాకినాడ:ఈ నెల 14న శుక్రవారం జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జయకేతనం అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామకరణం చేశారు.ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కాకినాడలోని జనసేన కమాండ్…
పార్శిల్ ప్రేలుడు మృతుని గజ్జెల మద్దిలేటి ముగ్గురు పిల్లలకు రూ.10లక్షల వంతున ట్రాన్స్ పోర్ట్ యాజమాన్యం డిపాజిట్ చేసి ఆదుకోవాలి
రాష్ట్రప్రభుత్వం స్థల పట్టా..కాంట్రాక్ట్ ఉద్యోగం.. విద్య వైద్యం బ్యాంకు రుణం.వితంతు ఫించన్ కల్పించాలి పౌర సంక్షేమ సంఘం మనన్యూస్,గొల్లప్రోలు,కాకినాడ:ట్రాన్స్ పోర్ట్ పార్శిల్ ఉల్లిపాయల బాంబుల ప్రేలుడు లో 50శాతం కాలిపోయి ఐ సి యు లో 10రోజులు నరక యాతన చెంది…