వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పఠాన్ ఫరీద్

Mana News, శ్రీకాళహస్తి ,మార్చి 15:– శ్రీకాళహస్తి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా శ్రీకాళహస్తి పట్టణం లోని 18వ వార్డు కి చెందిన పఠాన్ ఫరీద్ ను ఎంపిక చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం…

దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె.. నిలిచిపోనున్న లావాదేవీలు!

Mana News :- ఖాతాదారులారా, సిద్ధంగా ఉండండి! మీ బ్యాంకింగ్ లావాదేవీలకు అంతరాయం కలగనుంది. మార్చి నెల చివర్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సంచలన ప్రకటన చేసింది . మార్చి…

రోజా ఇంట్లో రొయ్యల పులుసు-కేసీఆర్ కు రేవంత్ సవాల్..!!

Mana News :- తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ చేసారు. ఎమ్మెల్యేగా కేసీఆర్‌కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చారని..అసెంబ్లీకి మాత్రం రెండు సార్లే హాజరయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి…

అమరావతి కేంద్రంగా బిగ్ డెసిషన్ – గేమ్ ఛేంజర్..!!

Mana News :- ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆర్దిక వనరుల సమీకరణ పైన ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం..…

ది సస్పెక్ట్ మూవీ సెన్సార్ పూర్తి.. మార్చి 21న గ్రాండ్‌గా విడుదల

Mana News :- ది సస్పెక్ట్ తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కి రెడి అయ్యింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం లో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ…

అమెజాన్ ప్రైమ్ లో మన్యం ధీరుడు

Mana News :- అమెజాన్ ప్రైమ్ లో మన్యం ధీరుడు చిత్రం ఈరోజు విడుదల అయింది. ఈ సందర్భంగా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సక్సెస్ మీట్ కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆర్ వి…

ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక గుండె పోటుతో మృతి

మనన్యూస్,కామారెడ్డి:ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక మద్దికుంట గ్రామానికి చెందిన చిదుర విట్టల్ గుండెపోటుతో మృతి,కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామనికి చెందిన చిదుర విట్టల్ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ బాధలు భరించలేక గుండెపోటు రావడంతో హైదరాబాదులో చికిత్స పొందుతూ…

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డు

Mana News :- పార్లమెంట్‌లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు ఇచ్చినట్టుగానే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ 2025-26 సమావేశాల నుంచి వచ్చే ఏడాది బడ్జెట్‌…

తిరుమలలో మద్యం తాగిన వ్యక్తి హల్చల్

Mana News :- తిరుమలలో ఆలయ మాఢ వీధుల్లో మద్యం తాగిన వ్యక్తి ‘నేను లోకల్.. మందు తాగుతా, అవసరమైతే మద్యం కూడా అమ్ముతా’ అంటూ విజిలెన్స్ సెక్యూరిటీ ముందరే రెచ్చిపోయాడు. కాగా తిరుమలకు ఆ వ్యక్తి తాగి ఎలా వచ్చాడు…

వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల గిరులు

తిరుమల శ్రీవారి సప్తగిరులను శుక్రవారం దట్టమైన మేఘాలు కప్పేశాయి. ఘాట్ రోడ్డులో వైకుంఠాన్ని తలపించేలా ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న తిరుగిరులను చూసి భక్తులు మైమరిచి పోయారు. ఈ మేరకు పలువురు ఘాట్ రోడ్లలో వాహనాలను నిలిపి తమ సెల్ ఫోన్ లలో…

You Missed Mana News updates

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన