కొత్త రేషన్ కార్డుల కోసం తప్పని నిరీక్షణ..!

Mana News :- కొత్త రేషన్‌ కార్డుల కోసం తప్పని నిరీక్షణ, గణతంత్ర దినోత్సవం రోజున ఎంపిక చేసిన గ్రామాల్లో పంపిణీ, మిగతా గ్రామాల్లో దరఖాస్తుదారుల ఎదురుచూపులు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసినా ముందుకు సాగని ప్రక్రియ. మోర్తాడ్‌(బాల్కొండ):గణతంత్ర దినోత్సవాన ఎంపిక…

సాసనులు గ్రామంలో ఎద్దుల దొంగతనం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 17;- జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం లోని సాసనూలు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములవి ఎద్దుల దొంగతనం జరిగింది. బోయ మద్దిలేటి తండ్రి ఈదన్న, మరొకటి బోయ లక్ష్మీనాయుడు తండ్రి తలారి ఈదన్న సంబంధించిన…

అమరజీవి పేరు మార్చడం సిగ్గుచేటు -కేంద్ర మంత్రి బండి సంజయ్.

కరీంనగర్. మన న్యూస్ :- కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ ఆధ్వర్యములో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124 వ జయంతి కరీంనగర్ పట్టణములోని టెలిఫోన్ ఆఫీస్ చౌరస్తా లోని శ్రీ పొట్టి శ్రీరాములు…

అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు-హైదరాబాద్‌ ఓఆర్ఆర్ కంటే ఎక్కువ!

Mana News :- అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రధాన ప్రాజెక్టును ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక అమరావతి చుట్టూ భారీ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంతో సమానంగా ఉంటుంది.ఈ ఓఆర్ఆర్…

వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ ఫోన్‌ ! వైవీ.సుబ్బారెడ్డి మాతృమూర్తి మృతికి సంతాపం

Mana News :- వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ.సుబ్బారెడ్డి మాతృమూర్తి మృతికి మాజీ సీఎం వైయస్‌.జగన్‌ సంతాపం తెలిపారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.వి.సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ మృతి పట్ల వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు…

ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలి.. విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే: డిప్యూటీ స్పీకర్

Mana News ;- ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో నీటి సమస్య, పశు వైద్య కళాశాలపై క్వశ్చన్ అవర్‌లో చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతుండడంను డిప్యూటీ…

‘తల్లికి వందనం’ అర్హులు వీరే – మార్గదర్శకాలు..!!

Mana News :- ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్దమైంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసారు. బడ్జెట్ లో ఈ పథకం కోసి నిధులు కేటాయించారు. హామీ…

వర్మకు శాశ్వతంగా చెక్ పెట్టబోతున్న పవన్ ? ఆయనకు కీలక బాధ్యతలు..!

Mana News :- ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్న నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి గెలిచిన నియోజకవర్గం కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో ఆయన విజయానికి దోహదం…

వైసీపీ ముఖ్య నేతలకు సాయిరెడ్డి ఉచ్చు- జగన్ బిగ్ డెసిషన్..!!

Mana News :- ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సాయిరెడ్డి టెన్షన్ మొదలైంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ సాగిస్తున్న వేళ సాయిరెడ్డి కీలక వ్యక్తుల…

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించిన మాజీ సర్పంచ్ పొట్టయ్య

మనన్యూస్,కామారెడ్డి:బిబిపేట్ మండలం ఇస్సా నగర్ గ్రామ మాజీ సర్పంచ్ పొట్టి గారి పొట్టయ్య తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ను ఆదివారం రోజు వారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ కామారెడ్డి…

You Missed Mana News updates

సోమరాజుపల్లిలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం
విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం
కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….