వైసిపి నాయకులు పగటి డ్రామాలు ఆపండితిరుపతిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనే
రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మనన్యూస్,తిరుపతి:గత వైసిపి హాయంలో టిడిఆర్ బాండ్ల జారీలో జరిగిన తీరుపై నగరపాలక సంస్థ కమిషనర్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే భూ బాధితులు తమ సమస్యలతో అధికారులు ముందు ఏ కరువు పెడుతుంటే ఇందుకు…
బడుగు బలహీన వర్గాల వివక్ష మరెవరు ఎదుర్కోకూడదని సామాజిక న్యాయం కోసం పోరాడిన మహాత్ముడు బాబు జగజ్జీవన్ రామ్
మనన్యూస్:తాను చూసిన వివక్ష భావితరాలకు అందకూడదని ప్రతిఘటిస్తున్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ అని అన్నారు.బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం నెల్లూరు రూరల్ వేదయపాలెం నందు గల వారి…
ప్రకృతి సేద్యానికి తొలిమెట్టు పి యం డి ఎస్ నవధాన్య,,వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు,
మనన్యూస్,సాలూరు:ప్రకృతి సేద్యం చేయాలనుకున్న రైతులు అలాగే భూమిని కాపాడుకోవాలనుకున్న రైతులు తప్పనిసరిగా పిఎండిఎస్ నవధాన్యాలు కొనుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. తాడూరు గ్రామంలో సిఆర్పి తిరుపతి నాయుడు,ఆధ్వర్యంలో ఇంటింటికి నవధాన్యాలు కార్యక్రమంలో పాల్గొంటూ, ప్రకృతి సేద్యానికి తొలిమెట్టు నవధాన్యాలు…
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో శనివారం 48వ రోజు గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం 1వ డివిజన్,
మనన్యూస్,నారాయణరెడ్డి పేట:ముదిరాజు వీధి నుండి ప్రారంభమైంది.ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దిన మహిళలు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ప్రతి ఇంటికి…
విద్యుత్ చార్జీలు ప్రభుత్వం పెంచినట్లు వైసిపి నిరూపించాలిఃఎమ్మెల్యే ఆరణి సవాల్
మనన్యూస్,తిరుపతి:విద్యుత్ చార్జీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు పెంచ లేదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు విద్యుత్ చార్జీలను పెంచమని హామీ ఇచ్చారని…
పేద ప్రజలకు అండాదండా అన్నీ తానై…సిపిఎం బద్వేల్ రూరల్ కన్వీనర్ దాసరి వెంకటేష్ సేవలు అమోఘం..
పేద ప్రజల ప్రశంసలతో తడిసి ముగ్దునడైన ప్రజాసేవకుడు వెంకటేష్ మనన్యూస్,బద్వేలు:అన్ని తానై సిపిఎం పార్టీ నే నమ్ముకుని కల్లాకపటం లేని..నిరు పేదల పక్షాన నిలిచి.. గూడు నీడా లేని నిరుపేదలకు అండగా నిలిచి.. ఎన్నో భూ పోరాట కార్యక్రమాల్లో అండగా నిలిచి..…
కలిగిరి లో జోరుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులు పంపిణీ
మనన్యూస్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలు మేరకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాలతో కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి గారి సతీమణి మాజీ సర్పంచ్ బిజ్జం కుమారి గారికి తెలుగుదేశం పార్టీ…
కలిగిరి లో ఘనంగా బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు
మనన్యూస్:భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావ్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి లోని ఆర్ అండ్ బి భవన సమీపంలో ఎమ్మార్పీఎస్ కలిగిరి మండల నాయకులు బాబు జగజీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి…
దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్
మనన్యూస్,నారాయణ పేట:దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ అని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు అన్నారు. మక్తల్ నియోజక వర్గంలోని అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని కొత్త బస్టాండ్…
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని ఊట్కూరు మండలం శివారులోని కొంతమంది డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతుండగా పక్క సమాచారంతో ఊట్కూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఊట్కూర్ ఎస్సై కృష్ణంరాజు తెలిపారు.…

















