శ్రీరామనవమి వేడుకలకు హాజరైన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మనన్యూస్,నెల్లూరు:47 వ డివిజన్ కుక్కలగుంట సెంటర్ కృష్ణ మందిరంలో శ్రీరామనవమి వేడుకలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరై.. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా…
మండేటి వెంగళ్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు 53 వ డివిజన్ వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల తో నగర ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశం
మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో 53 డివిజన్ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండేటి వెంగళ్ రెడ్డిని 53 వ డివిజన్…
నెల్లూరు నగరం 47 వ డివిజన్ లోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు హాజరైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు 47 డివిజన్ లోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పండుగ వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర…
ఆశ్రయ” కు క్షత్రియ రాజుల వితరణ,,ఘనంగా శ్రీరామనవమి వేడుకలు,,నెలకు సరిపడే ఆహార ధాన్యాల అందజేత
మనన్యూస్:శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం స్థానిక తూకివాకంలోని ఆశ్రయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతుల కేంద్రంలో టీటీడీ క్షత్రియ ఉద్యోగుల సంఘం, తిరుపతి లోని రాజు క్షత్రియులు కలసి సీతా సమేత శ్రీరాముల చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు.…
ప్రగతి ఛారిటీస్కు విపిఆర్ విరాళం
మనన్యూస్,నెల్లూరు:రూ.3 లక్షల చెక్కు అందజేసిన వేమిరెడ్డి దంపతులునెల్లూరులోని ప్రగతి ఛారిటీస్ సంస్థకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విరాళం అందించి తమ ఔదార్యం చాటుకున్నారు. ప్రగతి ఛారిటీస్ సంస్థకు రూ.3 లక్షల విరాళం…
వెదురుకుప్పం మండలంలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మన న్యూస్, వెదురుకుప్పం:- ఆదివారం వెదురుకుప్పం మండలం చవట గుంట బిజెపి పార్టీ కార్యాలయం దగ్గర 45 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెదురుకుప్పం మండలం అధ్యక్షుడు బి అశోక్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు సోమశేఖర్ రాజు, మోహన్…
హీరో వెంకటేష్ గారి కోసం కథ సిద్ధం చేస్తున్నాను : శ్యామ్ సింగా రాయ్ రచయిత సత్యదేవ్ జంగా
మన న్యూస్: టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ…ఈ సందర్భంగా రైటర్ సత్యదేవ్ జంగా మాట్లాడుతూ…నేను ఏ ఫిలిం బై అరవింద్…
ఘనంగా మాజీ ఎంపీ పాటూరు రాజగోపాల్ నాయుడు మరియు యువ హీరో గల్లా అశోక్ జన్మదిన వేడుకలు
తవణంపల్లి, మన న్యూస్ , ఏప్రిల్ 05,2025:* మాజీ మంత్రివర్యులు శ్రీమతి గల్లా అరుణ కుమారి మరియు అమర రాజా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ గల్లా రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో స్యతంత్ర సమరయోధులు, మాజీ ఎంపీ కి. శ్. శ్రీ. పాటూరు…
ప్రకృతి సేద్యానికి తొలిమెట్టు పి యం డి ఎస్ నవధాన్య,,వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు,
మనన్యూస్,సాలూరు:ప్రకృతి సేద్యం చేయాలనుకున్న రైతులు అలాగే భూమిని కాపాడుకోవాలనుకున్న రైతులు తప్పనిసరిగా పిఎండిఎస్ నవధాన్యాలు కొనుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. తాడూరు గ్రామంలో సిఆర్పి తిరుపతి నాయుడు,ఆధ్వర్యంలో ఇంటింటికి నవధాన్యాలు కార్యక్రమంలో పాల్గొంటూ, ప్రకృతి సేద్యానికి తొలిమెట్టు నవధాన్యాలు…
క్రీడాకారుల నిధులు రోజా రూ. 119 కోట్లు దోచేశారు..
మనన్యూస్,తిరుపతి:వైసీపీ ప్రభుత్వంలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా పేద క్రీడాకారులకు రూ. 119 కోట్లను దోచేశారని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన…

















