సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం
మనన్యూస్:నారాయణపేట జిల్లా నర్వ మండలం జక్కన్నపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన,ప్రజాపాలన ప్రగతి బాట’కార్యక్రమంలో భాగంగా మఖ్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారి ఆదేశానుసారం నర్వ మండల కాంగ్రెస్ అధ్యక్షులు…
రాయికోడ్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం
మనన్యూస్,నర్వ:మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యక్రమం చేపట్టారు.ధనికులతో పాటు నిరుపేదలు…
క్యాచ్ వదిలేస్తే అంతే సంగతులు.. కోహ్లీ స్టైల్లో వార్నింగ్!
Mana News :- ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన 20వ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. ఈ ఆటగాడు 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అయితే బ్యాటింగ్తో పాటు విరాట్ కోహ్లీ మరో కోణంలో…
అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నా సార్ జాంబీ మూవీ.
మనన్యూస్,ఎల్ బి నగర్:హైదరాబాదులో అనేక ప్రాంతాలలో షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో ప్రజలముందుకి సార్ జాంబీ సినిమా రానున్నట్లు హీరో గూడుగుంట్ల మహేష్ ఆదివారం తెలిపారు. ఈ సినిమాకి రచనా దర్శకత్వం ఎన్ ఎన్ రాజు,ప్రొడ్యూసర్స్ ఎం నాగేశ్వరరావు, ఎన్ఎన్ రాజు,…
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఠాకూర్ ఉపేందర్ సింగ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
మనన్యూస్,నాగోలు:కొత్తపేట నుండి నాగోలు వెళ్లే దారిలో మోహన్ నగర్ దగ్గర ఠాకూర్ ఉపేందర్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.సుమారు 600 మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
వజీర్ కుమార్ గౌడ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం
మనన్యూస్,కొత్తపేట:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్లోనిమోహన్ నగర్ శృంగేరి కాలనీ లోని బంగారు మైసమ్మ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా…
హైదరాబాదు వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో,,దండిగా రామయ్య తలంబ్రాలు నిండుగా కో లుసుకున్న రు
మనన్యూస్,దిల్సుఖ్నగర్:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాదు వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్ శాలివాహన నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర పంచాయతీల దేవస్థానం లో భక్తులకు బట్టర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేశారు.ఈ కార్యక్రమం ముఖ్య…
అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన బలి రెడ్డి
మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బలి రెడ్డి గంగబాబు పరిశీలించారు.క్యాంటిన్ పరిసరాలు శుభ్రంగా ఉండటం గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు.పేద ప్రజలకు అందిస్తున్న క్యాంటీన్ మెనూ ను పరిశీలించి రుచి…
ప్రజా వేదిక కు అధికారులు డుమ్మా
మనన్యూస్,ఉదయగిరి:మండల కేంద్రమైన ఉదయగిరి లో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమానికి అధికారుల డుమ్మానిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉదయగిరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరు అర్జులు చేత పట్టుకొని పడిగాపులు కాస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధికారులను పలుమార్లు…
ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలతో..వింజమూరు మండలం లో టిడిపి సభ్యత్వం కార్డులు పంపిణీ..!
44 బూతులకు సంబంధించి తొమ్మిది వేల 30 సభ్యత్వం కార్డులను పంపిణీ చేసిన మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి..! మనన్యూస్,వింజమూరు:తెలుగుదేశం పార్టీ ప్రతిష్మాత్మకంగా చేపట్టిన టిడిపి సభ్యత్వం ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు లక్ష కు చేరుకుంది. ఆన్లైన్ ద్వారా సభ్యత్వం చేసుకున్న…

















