సింగరాయకొండ ఉపసర్పంచ్ షేక్ కరిమూన్ రాజీనామా

సింగరాయకొండ మన న్యూస్:- సింగరాయకొండ గ్రామ ఉప సర్పంచ్‌ పదవిలో ఉన్న షేక్ కరిమూన్ గారు ఆరోగ్య సమస్యల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. మండల అభివృద్ధి అధికారి ( ఈవో పి ఆర్ డి) కు అందించిన రాజీనామా…

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా సింగరాయకొండలో విగ్రహావిష్కరణ

సింగరాయకొండ మన న్యూస్:- మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్,…

సింగరాయకొండ ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి – ప్రభుత్వానికి డా. పెట్లూరి వెంకటేశ్వరరావు వినతి

సింగరాయకొండ మండల రిపోర్టర్ మన న్యూస్:-ప్రకాశం జిల్లా తీరప్రాంతం సింగరాయకొండలో పూర్వంలో నెలకొల్పిన 30 పడకల ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మళ్లీ పునరుద్ధరించి, 50 పడకల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్‌ స్థాయికి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని…

పూలే – నిఖార్శైన అభ్యుదయ వాది* -బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన తొలితరం మహనీయులు, ప్రముఖ సంఘ సంస్కర్త, మహాత్మా జ్యోతిరావు పూలే నిఖార్శైన అభ్యుదయ వాది అని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు కొనియాడారు.మహాత్మా జ్యోతీరావు పూలే జయంతిని…

మూగ జీవాలను రాజకీయం చేయడం తగదు,బహిరంగ చర్చకు సిద్ధమా…? టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం

మన న్యూస్,తిరుపతి : టీటీడీ గోశాలలోని మూగజీవాలను కూడా వైసిపి నాయకులు రాజకీయం చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం చెప్పారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో…

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి

నెల్లూరు,మన న్యూస్,ఏప్రిల్ 10 :కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయ భాస్కర్, ఆర్డీఓ నాగ అనూష, జెడ్పీ సీఈఓ విద్యాధరితో కలసి సమీక్ష.నెల్లూరు కలెక్టరేట్ లో తిక్కన భవన్ లో గురువారం నిర్వహించిన సమీక్షకు హాజరైన ఐదు మండలాలకు సంసబంధించిన…

విద్యార్థులు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి……….కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

మన న్యూస్, కావలి,ఏప్రిల్ 10:విద్యార్థులు తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చేలా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణం గాయత్రి నగర్ లోని నలంద పాఠశాలలో గురువారం 35వ…

మహాత్మ జ్యోతిరావు పూలేకి భారతరత్న ఇవ్వాలిరాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ డిమాండ్

మన న్యూస్, తిరుపతి:నవ సమాజ నిర్మాత, కలియుగ వైతాళికుడు సమాజంలోని స్త్రీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, విద్య కోసం నిరంతరం కృషిచేసి సమాజ సేవలోనే అసువులు బాసిన మహాత్ముడు జ్యోతిరావు పూలేకి భారత ప్రభుత్వం దేశంలోని సర్వోన్నతమైన బిరుదు భారతరత్న…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు-2025 ఎంపికైన రావినూతల జయకుమార్.

సింగరాయకొండ రిపోర్టర్ 11-04-2025 స్వర్ణ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో సేవ లు అందించిన వారికి ఈ అవార్డు ప్రధానం చేస్తారు. బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా,…

పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)నర్వ మండల పరిధిలోని బిసి కమ్యూనిటీ హాల్ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, MRPSగుడిసె వెంకటయ్య. మాట్లాడుతూ..చదువు లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేనిదే పురోగతి…

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!
రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం
ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?