జర్నలిస్ట్ రాపోలు లింగస్వామి కి ఉగాది పురస్కారం

మనన్యూస్:సుప్రీం కోర్టు 48వ మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ,తెలుగు జర్నలిస్ట్ ల సంక్షేమ సంఘం ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలను పలు విభాగలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్ట్ లకు అవార్డుల ప్రదానం చేస్తుంది.…

డివిజన్ సమస్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ని కలిసిన కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా

మనన్యూస్,చైతన్యపురి:న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ వాసులు తమ కాలనీలో వివిధ సమస్యలు,కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయం లో చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ని కలిసి ప్రపోసల్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా…

ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలి

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం మధ్యాహ్నం మరికల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి…

కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

మనన్యూస్,బి.యన్ రెడ్డి:ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి…

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు వీఆర్సీ సెంటరులోని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 14:డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నెల్లూరు వీఆర్సీ సెంటరులోని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…….సమాజంలో అసమానతలు తొలగించేందుకు డాక్టర్…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు (AISA)

మన న్యూస్, తిరుపతి : ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఎ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎ…

పేటమిట్ట శ్రీ కోదండ రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సినీ రచయిత మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్

Mana News :- ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, పేటమిట్ట శ్రీ కోదండ రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సినీ రచయిత మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్. విజయేంద్ర ప్రసాద్ గారికి అమర రాజా వ్యవస్థాపక చైర్మన్…

కొత్తపేటలో విశిష్ట జ్యువెలరీస్ డైమండ్ షోరూం గొప్ప ప్రారంభం

మనన్యూస్,ఎల్బీనగర్:హైదరాబాద్ మహానగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్తపేటలో నూనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ 2వ స్టోర్ ను టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య ఆదివారం ఘనంగా ప్రారంభించారు. నటిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్రాంతమంతా కోలాహలంగా కనిపించింది.…

భావితరాలకు దిక్సూచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్పూలమాలవేసి నివాళులర్పించిన పుష్పావతి యాదవ్…

మనన్యూస్,తిరుపతి:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావితరాలకు దిక్సూచి లాంటి వారని, ఆయన జీవితం ఆదర్శనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్ తెలిపారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జయంతిని పురస్కరించుకొని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం…

భారత రాజ్యాంగ నిర్మాత డా”బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సిహెచ్ హాజరత్తయ్య

మనన్యూస్,సింగరాయకొండ:రిపోర్టర్భారత రాజ్యాంగ నిర్మాత డా”బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సర్కిల్ ఆఫీస్ సింగరాయకొండ నందు ఘన నివాళులు అర్పించిన సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ సిహెచ్ హాజరత్తయ్య గారు మరియు సిబ్బంది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి…

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!
జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ
అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది
వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!