ప్రజా సమస్యల పరిష్కార దిశగా సుపరిపాలనలో తొలి అడుగు..!ఏడాది పాలన అభివృద్ధిని వివరిస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు నడిచిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కలిగిరి మండలం పెద్ద కొండూరు గ్రామంలో శనివారం జరిగింది. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి, సుపరిపాలనలో…
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి..
కావలి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): కావలి నియోజకవర్గంలోని 96 మంది లబ్ధిదారులకు రూ. 71,66,072 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అందజేశారు. శనివారం కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద 100 అడుగుల ఎత్తులోని జాతీయ జెండా నీడన లబ్ధిదారులకు…
సీతా రామలక్ష్మణ సమేత హనుమాన్, పట్టాభి రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట శిఖర కలశ మహా కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):కలిగిరి మండలం పెద్ద కొండూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామి స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారామ లక్షణ సమేత హనుమాన్ శ్రీ పట్టాభి రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట శిఖర కలశ మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్…
ఉదయగిరి మండల వైసీపీ కన్వీనర్ గా కొండా రాజగోపాల్ రెడ్డి నియామకం..!!
ఉదయగిరి,మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఉదయగిరి మండల వైయస్సార్సీపి కన్వీనర్ గా కొండా రాజగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉదయగిరి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువ నాయకుడు మేకపాటి అభినవరెడ్డి సంయుక్తంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొండా రాజగోపాల్ రెడ్డి…
సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో, మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!బాబు బ్రాండ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి..!
వింజమూరు(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ప్రశాంతతకు మారుపేరైన తెలుగు రాష్ట్రాలలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసిపి పార్టీ కంకణం కట్టుకుందని, సమాచార మరియు హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రం లోని వింజమూరు పట్టణం యాదవ్ బజార్ నందు…
ఆత్మరక్షణ ఆత్మగౌరవ రాజ్యాధికారం సాధన పోరాట సదస్సు ను విజయవంతం చేయండి…దళిత బహుజన పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎమ్ రామచంద్ర పిలుపు.!!!
దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఈనెల 31వ తేదీన నెల్లూరు లోని డాక్టర్ అంబేద్కర్ భవన్ లో జరగనున్న దళితుల ఆత్మరక్షణ, ఆత్మ గౌరవ రాజ్యాధికారం సాధన పోరాట సదస్సు ను విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎమ్ రామచంద్ర పిలుపు…