కర్నూల్ బస్సు యాక్సిడెంట్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి…

కర్నూల్, వింజమూరు, అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు):// కర్నూల్ జిల్లా బస్సు ప్రమాధంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు, వీరు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలి కొండా గ్రామఓ గొల్లవారిపల్లికి చెందిన, గోళ్ళ రమేష్,…

కర్నూలు బస్ ప్రమాదంపై బొల్లినేని తీవ్ర విచారం..!!

ఉదయగిరి అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్):/// కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గం వాసులను విషాదంలో ముంచింది. వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీకి చెందిన గోళ్ల రమేష్, గోళ్ల అనూష దంపతులు, వారి ఇద్దరు పిల్లలు…

కర్నూలు బస్ ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి కి గురి ఐనా మేకపాటి రాజగోపాల్ రెడ్డి…

కర్నూలు బస్ ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి కి గురి ఐనా మేకపాటి రాజగోపాల్ రెడ్డి… ఉదయగిరి అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్) బస్ ప్రమాదం లో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీ గొప్పవారిపల్లి కి చెందిన…

లెక్కల వారి వివాహ గంధపు నలుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

కలిగిరి అక్టోబర్ 23 :(మన ధ్యాస న్యూస్):// కలిగిరి మండలం వీర్నకొల్లు గ్రామానికి చెందిన లెక్కల రమణమూర్తి – విజయలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా ఆనందభరిత వాతావరణంలో సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ గంధపు…

పీ.ఇ.టి మాస్టర్ మన్నెం నరసారెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

బుచ్చిరెడ్డిపాలెం, అక్టోబర్ 22 (మన ధ్యాస న్యూస్) బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పైడా రామయ్య కళ్యాణ మండపం వీధిలో నివసించిన, బుచ్చిరెడ్డిపాలెం డి.ఎల్.ఎన్.ఆర్. ప్రభుత్వ హైస్కూల్‌లో పి.ఇ.టి. మాస్టర్‌గా సేవలందించిన మన్నెం నరసారెడ్డి (మన్నెం మధుసూదన్ రెడ్డి తండ్రి) ఈ రోజు అకాల…

వెంగమాంబ దేవస్థాన అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన…..టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ జెడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్…..

ఉదయగిరి, అక్టోబర్ 23 :-మన ధ్యాస న్యూస్ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ విజ్ఞప్తి మేరకు దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ తల్లి దేవస్థానం అభివృద్ధి కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ…

వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో మంత్రి ఆనం ఎమ్మెల్యే కాకర్ల..!ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రచించిన, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..!

శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులను సమకూర్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం..!మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! దుత్తలూరు అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్):/// ఉదయగిరి నియోజకవర్గం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు తల్లి…

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కలిగిరి ఎసై ఉమశంకర్..!!

కలిగిరి, అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్ ):// ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలిగిరి ఎసై ఉమశంకర్ కోరారు. మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా బారి వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు పలు సూచనలు…

సినార్డ్ (SINRD) స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా,,, లక్ష్య విత్తనాలు నాటడమే లక్ష్యం..!!

ఉదయగిరి, అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్):// ఉదయగిరి మండలం లోని కిష్టం పల్లి గ్రామము నందు సినార్డ్ (SINRD) స్వచ్చంద సేవా సంస్థ ద్వారా లక్ష విత్తనాలు నాటడమే లక్ష్యం గా పెట్టుకున్నాము.సినార్డ్ కమ్యూనిటీ ఆర్గనైజర్ యర్రగొర్ల కేశవ. ఈ…

భారీ తుఫాను నేపథ్యంలో కలిగిరి తాసిల్దార్ కార్యాలయం నందు మండల స్థాయి అధికారులు సమావేశం….

కలిగిరి, అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్):// వాతారణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపధ్యంలో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశములను అనుసరించి, రెవిన్యూ డివిజనల్ అధికారి వారి సూచనల ప్రకారం ఈ రోజు అనగా తేదీ: 22.10.2025…

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!
జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ
అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది
వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!