డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ—విశ్రాంతి ఉద్యోగుల సంఘం.
బద్వేల్: జూన్ 24: మన న్యూస్: సేవా తత్పరుడు నిరాడంబరుడు స్నేహశీలి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా పనిచేసిన డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనాక్షి రెడ్డి…
రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సమావేశం విజయవాడలోని టూరిజం పున్నమి ఘాట్లో ఈనెల 18న నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర బిసప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోసఫ్ బిషప్ ఆండ్రూస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…
రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: మండలంలోని ఉత్తరకంచి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు గున్నబత్తుల రాజబాబు అకాల మరణాన్ని చింతిస్తూ వారి కుటుంబ సభ్యులను కాకినాడ జిల్లా పూర్వ బిజెపి అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్,…
శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :పట్టణంలోని శిరిడి నగర్లో బిజెపి కార్యాలయంలో కాకినాడ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఉమ్మిడి వెంకట్రావు సోమవారం డాక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉమ్మిడి…
బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో యువత పోరుకు బయలుదేరిన వైసిపి నాయకులు శ్రేణులు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:మాజీ ముఖ్యమంత్రి,వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ వైసిపి కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం యువత పోరు నిరసన ర్యాలీకి రాష్ట్ర వైసిపి యువజన…
బద్వేల్లో సచివాలయ ఉద్యోగులు జీవో నెం, 5కి వ్యతిరేకంగా నిరసన.
బద్వేల్, జూన్ 23: మన న్యూస్: జీవో నెంబర్ 5కి వ్యతిరేకంగా బద్వేల్ ఆర్డీవో కార్యాలయం నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం సచివాలయ ఉద్యోగులు భారీగా నిరసన వ్యక్తం చేశారు ‘…
బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం గ్రామంలో లింగంపర్తి రోడ్లో,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.…
రెగ్యులరైజేషన్ దరఖాస్తులపై నివేదిక విడుదల—ఆర్డిఓ చంద్రమోహన్.
బద్వేల్, జూన్ 21: మన న్యూస్: బద్వేల్ డివిజన్ పరిధిలో G.O.Ms.No.30, ప్రకారం పంపిణీ అయిన ఇంటి పట్టాలకు సంబంధించి 180 దరఖాస్తులపై అధికారులు సమీక్ష నిర్వహించారు. వీటిలో 58 దరఖాస్తులను అర్హులుగా గుర్తించగా, మిగిలిన 122 దరఖాస్తులు వివిధ కారణాల…
రెగ్యులరైజేషన్ దరఖాస్తులపై నివేదిక విడుదల—ఆర్డిఓ చంద్రమోహన్.
బద్వేల్, జూన్ 21: మన న్యూస్: బద్వేల్ డివిజన్ పరిధిలో G.O.Ms.No.30, ప్రకారం పంపిణీ అయిన ఇంటి పట్టాలకు సంబంధించి 180 దరఖాస్తులపై అధికారులు సమీక్ష నిర్వహించారు. వీటిలో 58 దరఖాస్తులను అర్హులుగా గుర్తించగా, మిగిలిన 122 దరఖాస్తులు వివిధ కారణాల…
యువత పోరు’ను విజయవంతం చేయాలి—ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి.
పోరుమామిళ్ల: జూన్ 21: మన న్యూస్: నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈనెల 23వ తేదీన కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించే ‘యువత పోరు’ ధర్నాను విజయవంతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పోరుమామిళ్ల పార్టీ…