ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మంగళవారం నాడు మండలంలోని మర్రివీడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధిశాఖ,పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏలేశ్వరం మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్.వరలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్.వరలక్ష్మి మాట్లాడుతూ…

బాల బాలికల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు:నియోజవర్గ కేంద్రమైన ప్రత్తిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మహిళా చట్టాలు,హక్కులు,బాల బాలికల రక్షణ,సైబర్ నేరాలపై అప్రమత్తత పట్ల ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మికాంతం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై ఎస్ లక్ష్మికాంతం…

ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని ప్రతి రైతు తప్పనిసరిగా విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ బి. జ్యోతి పిలుపునిచ్చారు. మండలంలోని సిరిపురం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు…

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జ్యోతుల పెదబాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం : మండలం యర్ర వరం గ్రామంలో ఉభయగో దావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా టీడీపీనాయకులు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు జిల్లా…

పట్టబుద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఈ నెల 27 న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏలేశ్వరం ఇంచార్జ్ తహసిల్దార్,ఏ ఈ ఆర్ ఓ కె కుశరాజ్ తెలిపారు. మండలంలో 1921 మంది వాటర్లు ఉండగా మూడు…

పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దారు ముద్రగడ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: రాష్ట్రంలో వైకాపా పార్టీకి పూర్వం వైభవం తీసుకొద్దామని వైసిపి పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పార్టీ నేత శిడగం వెంకటేశ్వరరావు నివాసంలో ముద్రగడ గిరిబాబు నగర…

మాజీమంత్రి కన్నబాబుని కలిసిన ముదునూరి

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు:వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన మాజీమంత్రి కురసాల కన్నబాబును ఎంఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ వైసిపి నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు శుక్రవారం కన్నబాబు నివాసంలో కన్నబాబును కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా…

పలువురు బాధితులకు మురళి రాజు పరామర్శ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడ: ప్రతిపాడు నియోజకవర్గం, శరభవరం గ్రామానికి చెందిన రామిశెట్టి రాజు కుమారుడు కృష్ణ, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ కు వెళ్లి వారిని పలకరించి, ఆరోగ్య వివరాలు అడిగి…

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరగాలంటే కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యం మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టారు,స్థానిక నాయకులు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు,బస్సా ప్రసాద్ మైరాల…

పేరాబత్తుల రాజశేఖర ని అఖండ మెజార్టీతో గెలిపించండి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ప్రతిపాడు నియోజకవర్గము,శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఆదేశాల మేరకు ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎన్డీఏ కూటమి నుండి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా…

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు