టెంట్ హౌస్ వర్తక వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండల శ్రీ సత్య దేవా టెంట్ హౌస్ వర్తక వ్యాపారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక బుధవారం ఏకగ్రీవం అయింది.శ్రీ సత్య దేవా టెంట్ హౌస్ వర్తక వ్యాపారుల సంఘం నూతన అధ్యక్షుడిగా గూడవల్లి…

స్పార్క్ సీఈవో సాయి ప్రదీప్ యూత్ పార్లమెంటుకు ఎంపికయ్యారు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం రాష్ట్రస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2025కు కాకినాడ జిల్లా ఏలేశ్వరం కు చెందిన విద్యార్థి ఎస్.సాయి ప్రదీప్ ఎంపికయ్యారు. ఏపీ అసెంబ్లీలో జరిగే యూత్ పార్లమెంటులో సాయి ప్రదీప్ శ్రీకాకుళం జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తారు.…

నిబంధనలకు విరుద్ధంగా మధ్యం దుకాణాల దాడిశెట్టి వీరబాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:జిల్లా పరిధిలో మద్యం దుకాణాలు ప్రజా నివాసాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, ప్రముఖ దేవాలయాలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు దగ్గరగా. హైవే ఆనుకొని మద్యం షాపులు అమ్మకాలు నిర్వహిస్తున్నారని, వాటిని వెంటనే ఆ ప్రాంతాల నుండి తొలగించాలని కోరుతూ జై…

సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జిల్లాలో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన 28 మంది బాధితులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ 30 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాల వారు…

ఘనంగా ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి సూపర్డెంట్ డాక్టర్ శైలజ అన్నారు. ఏలేశ్వరం మండలంలోని సోమవారం ప్రభుత్వ హాస్పిటల్‌ సిబ్బంది ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని…

30 ఏళ్ల పోరాట ప్రతిఫలం వర్గీకరణ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించిన మంద కృష్ణ మాదిగ 30 ఏళ్లుగా ఏబిసిడి వర్గీకరణ పేరిట నిర్వహించి అలుపెరగని పోరాటంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో అమలులోకి రావడం ఆనందంగా ఉందంటు కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గం, నగర…

ట్రాన్స్ జెండర్ హత్య నిరసిస్తూ ధర్నా

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఇటీవల అనకాపల్లికి చెందిన ట్రాన్స్ జెండర్ దీపు హత్యను నిరసిస్తూ ఏలేశ్వరంలో ట్రాన్స్ జెండర్లు శనివారం ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా ట్రాంజెండర్స్ పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించి బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా…

ఏలేరు జలాశయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేరు జలాశయంలో చేపల వేట చేస్తూ జీవనం సాగించే మత్స్యకారుల కుటుంబాలకు జలాశయంలో సహజసిద్ధంగా పెరిగే చేపలతోపాటూ మరింత లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా శనివారం కాకినాడ…

భూ పోరాటానికి కదలిన ఎర్ర దండు

యు కొత్తపల్లి మార్చి 21 మన న్యూస్ : పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలోని లేఔట్ 72 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని ఇది ఇళ్ల స్థలాల కొరకు కొన్న భూమి కాబట్టి…

పరిపాలనా అనుమతి రూ.10 లక్షలు పెంచడం పై హర్షం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మండల ప్రజాపరిషత్ నుండి రూ. 3 లక్షల రూపాయలుగా ఉన్న పరిపాలనా అనుమతి రూ.10 లక్షలు పెంచడం పై స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీ ల సంక్షేమ సంఘం అధ్యక్షులు…

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి