న్యాయం చేయండంటూ పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజన మహిళ అవేదన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం మండలం కంబాలపాలెం గ్రామానికి చెందిన సిరుబోతుల రామకృష్ణపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసు బనాయించి ఈ నెల 15వ తేదీ నుండి ప్రతీ రోజు పిలిపించి చేయని పనిని ఒప్పుకోమంటూ తనభర్తను…

బొదిరెడ్డి గోపి,మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు మూది నారాయణస్వామి,బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ…

గిరిజన ప్రాంతంలో అక్రమ కలప రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలంటూ గిరిజనుల ఆందోళన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం మండలం పరిమితడక గ్రామ గిరిజన ప్రాంతం అటవీ సంపదను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని కోరుతూ గిరిజనులు పరిమితడక గ్రామంలో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ…

ఏలేశ్వరంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం;

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్); ఏలేశ్వరం నగర పంచాయతీలో స్థానిక లారీ యూనియన్ ఆఫీస్ వద్ద, నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభరాజా ఆదేశాల మేరకు, తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.…

ఘనంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవములు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) :మండలంలోని లింగంపర్తి, సిరిపురం గ్రామాలలో శ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవములు శనివారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య…

నూకాలమ్మ తల్లిని దర్శించుకున్న మురళిరాజు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి వారి జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం…

గ్రామ దేవతను దర్శించుకున్న ముదునూరి

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు ( దుర్గా శ్రీనివాస్) మండలం ఒమ్మంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి వారి జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయ కమిటీ వారికి 5000 రూపాయలు విరాళాలు అందజేశారు.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ &…

రాజకీయాలకు అతీతంగా ముదునూరి మురళీకృష్ణంరాజు సేవలు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు(దుర్గా శ్రీనివాస): ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తి అక్షర సత్యం. నాయకుడు కంటే నడిపించే వాడే కాదు. ప్రజల కష్టాలను తెలుసుకున్న వాడే నిజమైన నాయకుడు. అటువంటి మంచి మనసున్న…

నవోదయలో సీటు సాధించిన కర్రోతు కీర్తన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస): మండలం కొత్త ఎర్రవరం లో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని కర్రోతు మోహన సాయి కీర్తన నవోదయ లో 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక…

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల బిషప్ జోసఫ్ ఆండ్రోస్ ఆధ్వర్యంలో సంతాప సభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం(దుర్గా శ్రీనివాస): ఏలేశ్వరంలో మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి పెద్ద వీధి సిఓఎం చర్చిలో గురువారం రాత్రి సంతాప సభ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన…

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక
అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి