దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా వుండాలి—సీఐ నాగభూషణం—ఎస్సై శ్రీకాంత్.
కడప జిల్లా: గోపవరం: ఏప్రిల్ 15: మన న్యూస్: గోపవరం మండలంలోని శ్రీనివాసపురం గ్రామము నందు మంగళవారం బద్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ M. నాగభూషణం, మరియు బద్వేల్ రూరల్ ఎస్సై SI శ్రీకాంత్ లు గ్రామస్తుల తో సమావేశం ఏర్పాటు చేసి…
దుంపలగట్టు అంకాలమ్మ జాతరలో పాల్గొన్న—ysrcp ప్రముఖులు.
కడప జిల్లా: కాజీపేట: ఏప్రిల్ 15: మన న్యూస్: వైయస్సార్ జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు అంకాలమ్మ జాతర పాల్గొన్న. సందర్భంగా మూడవరోజు వైఎస్ఆర్ సీపీ నాయకుడు రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి ఆహ్వానం మేరకు దుంపలగట్టు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
ఆర్టీసీ బస్టాండ్ లో అగ్ని ప్రమాదాలపై అవగాహన—అగ్నిమాపక ఆఫీసర్ చంద్రుడు.
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 15:అగ్నిమాపక వారోత్సవాలు 2025 సందర్బంగా రెండవ రోజు భాగంగా అగ్నిమాపక ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని ఫైర్ సిబ్బంది ద్వారా…
చర్మకారుల స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడి లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం— ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నేపాటి మల్లేష్
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 15: బద్వేల్ నియోజకవర్గం లోని ఏడు మండలాల మాదిగ చర్మకారు లకు చెన్నంపల్లి పొలం 1580 – B పొలం ముడుఎకరల 64 సెంట్లలో లో లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి…
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్-ఉమ్మిడి వెంకట్రావు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):ఏలేశ్వరం మండలంలోని యర్రవరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏలేశ్వరం మండలం ఉపాధ్యక్షుడు గొడుగు నల్లబ్బాయి సారధ్యంలో వేడుకలు నిర్వహించారు.జయంతి వేడుకలకు బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకటరావు హాజరయ్యారు.…
అసత్య ప్రచారాలు మానుకో భూమన అంటూ ప్రత్తిపాడు టిడిపి శ్రేణులు ఫైర్
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులపై వైసిపి విష రాజకీయానికి తెరలేపి రాక్షస ఆనందం పొందుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కుట్రకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల…
రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా— దేవసాని ఆదిత్య రెడ్డి.
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గా దేవసాని ఆదిత్య రెడ్డి గారిని నియమితులైన…
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రక టించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభకనబరిచారని ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. రెండవ సంవత్సరం…
కింద పడిన ప్రతిసారి ఎక్కువ ఉత్సాహంతో ముందుకు సాగాలి—చదువుకున్న అజ్ఞానిగా ఎప్పుడు ఉండకూడదు—డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్.
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13: చదువుకున్న అజ్ఞానిగా ఎప్పుడు ఉండకూడదని విద్యార్థులు వివేకంతో మెలగాలని మేజర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం బద్వేల్ పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణం కళాశాల 28వ వార్షికోత్సవ…