శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*
(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు,నవంబర్ 26 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్…
ప్రత్తిపాడు ఆంధ్రా భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో రేపే లక్ష దీపోత్సవం*
* *గోదా రంగనాథ గోష్టి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణ* మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో గోదా రంగనాథ గోష్టి మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రేపు అనగా మంగళవారం సాయంత్రం…
కార్మికుల పోరాటానికి సిపిఎం మద్దతు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: మండలంలోని చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ అర్ధాంతరంగా మూసివేయడంతో రోడ్డున పడ్డ కార్మికులు గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న ధర్నాకు సిపిఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి పాకలపాటి సోమరాజు…
ఏలేశ్వరం నుండి వాడపల్లి వరకు పాదయాత్ర చేపట్టిన బంక రాజు*
*పాదయాత్ర విజయవంతం అవ్వాలని చిన్న వ్యాపారస్తులు సంఘం ప్రత్యేక పూజలు* (మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బంక రాజు ఏలేశ్వరం నుండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సోమవారం పాదయాత్ర చేపట్టారు.ఈ సందర్భంగా…
శ్రీనివాసులు భౌతిక కాయానికి యానికి నివాళులు : గురుసాల కిషన్ చంద్
కుటుంబానికి ఆర్థిక సాయం Mana News :- వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామం నందు శ్రీనివాసులు ఆకస్మిక మరణాన్ని తెలుసుకొని అతని భౌతిక కాయానికి నివాళులర్పించి, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తెలుగుదేశం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల…
ఐక్యత కే వనభోజనాలు-ఘనంగా క్షత్రియ రాజులచే కార్తీక మాస పూజలు
Mana News :- తిరుపతి నవంబర్ 24,(మన న్యూస్ ) :-సనాతన ధర్మ వ్యాప్తికి, ఆధ్యాత్మిక పెంపుదలకు కార్తీక వనభోజన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని క్షత్రియ సోదరులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వడమాలపేట మండలము ఓబుల రాజు కండ్రిగ లోని శ్రీ…
ఎవరెస్ట్ శిఖరంపై వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసిన భూమన అభినయ్…
మన న్యూస్, తిరుపతి, నవంబర్ 24 :- ఎవరెస్ట్ శిఖరంపై వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో 5,364 మీటర్ల ఎత్తులో వైఎస్సార్సీపీ జెండాను ఆదివారం ఆ పార్టీ తిరుపతి ఇన్చార్జ్ భూమన అభినయ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన…
కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం
ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…
అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలి : అగరంపల్లి గ్రామస్తులు.
ఐరాల, నవంబర్ 24 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలని కోరుతూ కాణిపాకం చెరువు సాగునీటి సహకార సంఘం చైర్మన్ చరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం…
ప్రత్తిపాడులో ఘనంగా తూర్పు కాపుల వన సమారాధన మహోత్సవం
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు… మానవ సంబంధాలు మెరుగుపడడానికి,మనుష్యుల మధ్య అంతరాలను తగ్గించేందుకు కార్తీక మాసంలో వనభోజనాలు దోహదపడతాయని తూర్పు కాపుల సంఘ నాయకులు పత్రి రమణ,గోపిశెట్టి శ్రీను,అప్పికొండ అయ్యప్ప అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొమ్ముల నల్ల కన్నబాబుకి చెందిన వ్యవసాయ…