ఘనంగా బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) స్వతంత్ర ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం మాజీ భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 117 వ జయంతి నగర పంచాయతీ ఏలేశ్వరం 11వ వార్డులో దళిత యువకులు…

ఏలేశ్వరం లో ఘనంగా బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావ్ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం లోని ఎమ్మార్పీఎస్ నాయకులు బాబు జగజీవన్ రావ్ చిత్రపటానికి విగ్రహాలకి పూలమాలలు…

మిస్సయిన రామకృష్ణ ఎక్కడ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఇటీవల పుల్లలు నరికాడంటూ రాజవొమ్మంగి ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ సుమారు 15 రోజులు ఫారెస్ట్ అధికారులు తిప్పిన సింబోతుల రామకృష్ణ గత నెల 26న కనబడకపోవడంతో అతని భార్య గిరిజన మహిళ లక్ష్మీపార్వతి…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీపీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): రబీ సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ధాన్యం సేకరణ కేంద్రాలను ఏలేశ్వరం మండల ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) శుక్రవారం నాడు ప్రారంభించారు. 16 రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన 8 క్లస్టర్లలో…

యర్రవరం సరస్వతి శిశు మందిర్ లో 33 వ వార్షికోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ 33 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తోట వీర రాఘవులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి స్థానిక జడ్పిటిసి…

జిల్లా ఆర్యవైశ్యు మహాసభ ఉపాధ్యక్షుడు గున్నబాబుకి ఘన సత్కారం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):ఇటీవల కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా వాగు గున్నబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గున్నబాబును ఏలేశ్వరం మండల ఆర్యవైశ్యు సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ మేరకు గున్నబాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ…

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల ఏలేశ్వరంలో శాంతియుత ర్యాలీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) పట్టణంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల పాస్టర్ ఫెలోషిప్,సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చ్ మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో గురువారం శాంతియుత ర్యాలీ చేపట్టారు.తొలుత తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తాసిల్దార్ కు వినతిపత్రం…

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):గర్భిణులు ఆరోగ్యకరమైన పౌష్టి కాహారంతో పాటు ఎప్పటికపుడు ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా సహజ ప్రసవం జరుగుతుందని సీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శైలజ అన్నారు.స్థానిక సీహెచ్సీలో గురువారం గర్భిణులు ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై…

అగ్ని ప్రమాద బాధితులకి అండగా నియోజకవర్గ వైసీపీ నేత ముదునూరి

బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్* మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్):ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా ఇండ్లు దగ్ధమైన రెండు కుటుంబాలను ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నేత,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్…

అప్పన్న మనవరాలు జన్మదిన వేదికలో పాల్గొన్న మురళిరాజు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో రాపా అప్పన్న మనవరాలు రాజేష్ కుమార్తె జన్మదిన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు…

You Missed Mana News updates

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్
మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన
విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి