వరుపుల జన్మదిన వేడుకల్లో భాగంగా రోగులకు పళ్ళు పాలు పంపిణీ

ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.కార్యకర్తలు అభిమానుల మధ్య తమ్మయ్యబాబు జన్మదిన వేడుకలు కొలహాలంగా జరిగాయి.మంగళవారం ఉదయం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పాలు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం…

కౌలు రైతులకు పట్టాలను పంపిణీ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం కౌలు రైతులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఏలేశ్వరం మండల అధ్యక్షులు ఏనుగు ధర్మరాజు,జ్యోతుల పెదబాబు,జనసేన నాయకులు…

అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించిన టౌన్ వైసీపీ నాయకులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రైతులకు యూరియాను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిందని ఏలేశ్వరం టౌన్ వైసీపీ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు,వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యక్రమం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ విమర్శించారు.ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర…

ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపర్డెంట్ గా డాక్టర్ వి రమేష్ బాధ్యతలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సూపర్డెంట్ గా డాక్టర్ వి రమేష్ పదవీ బాధ్యతలను చేపట్టారు. గతంలో ఉన్న డాక్టర్ శైలజ కడియం ప్రభుత్వ ఆసుపత్రి కి బదిలీపై వెళ్లడం జరిగింది. ఈ…

శ్రీ లక్ష్మీ గణపతి ప్రసాదాన్ని వేలం పాటలో దక్కించుకున్న భక్తుడు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ఏలేశ్వరం 9 వార్డులో గణపతి ఉత్సవాల సందర్భంగా పల్లపు వీధి చిన్న యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి మహా ప్రసాదాన్ని వేలం పాట పాడుకుని అ మహా…

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బాల్య వివాహాలు చట్టరిత్య నేరమని ప్రత్తిపాడు కోర్టు న్యాయమూర్తి లంక గోపీనాథ్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన…

ఏలేశ్వరం డిగ్రీ కళాశాల లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు క్రీడా విభాగ ఆధ్వర్యంలో భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. డి సునీత అద్యక్షత…

గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్‌గా ఏలేశ్వరం కీ చెందిన సాయి ప్రదీప్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన గూగుల్ స్టూడెంట్ అంబాసీడర్ ప్రోగ్రాముకు కాకినాడ జిల్లా ఏలేశ్వరం కు చెందిన సాయి ప్రదీప్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి గూగుల్ స్టూడెంట్…

దొంగతనం కేసును చేధించిన ప్రత్తిపాడు పోలీసులు

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఈనెల 21వ తేదీన గాలి తలుపులయ్య ఇంటిలో జరిగిన చోరీని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాలతో ప్రత్తిపాడు పోలీసులు వారం రోజులు వ్యవధిలో చేధించారు.…

వినాయక మండపాలను దర్శించికున్న వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో యువకులు ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను రాష్ట్ర వైసీపీ యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి సతీష్…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..