ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి వస్తారు…

శంఖవరం, ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగివస్తారని మండల కన్వీనర్ రామిశెట్టి నాని తెలిపారు. మండలంలో రౌతు పాలెం గ్రామంలో గురువారం సాయినాధుని ఆలయంలో…

వరి నారుమళ్లులో జింక్ లోపం నివారించాలి..

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- వరి నారుమళ్లులో జింక్ లోపం నివారించాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు.పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా దార మల్లాపురం,శృంగదార గ్రామాల్లో రైతులకు వరి నారుమళ్లు యాజమాన్యంపై ముందస్తు అవగాహన కల్పించడం జరిగింది .ప్రస్తుతం నారుమళ్లు…

దమ్మున్న ఛానల్ అంటూ డప్పు కొట్టడం కాదు.దమ్ముంటే నిజాలను ప్రచారించండి…

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- దమ్మున్న ఛానల్ అంటూ డప్పు కొట్టుకోవడం కాదు వాస్తవాలను చూపించండి అంటూ…శంఖవరం సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక శివాలయంలో మేకల కృష్ణ మీడియా…

నా…30 సం. రాజకీయ చరిత్రలో నాపై తప్పుడు ఆరోపణ లేదు…దమ్ముంటే నిరూపించండి…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- తప్పుడు కథనాలు ప్రచురిస్తే సహించేది లేదని శంఖవరం మండలం ఎంపీపీ పర్వత రాజబాబు ధ్వజమెత్తారు. క్వారీ లారీల రవాణాపై డబ్బులు డిమాండ్ చేశారంటూ ABN చానల్లో ప్రచారమైన కథనంపై ఆయన స్పందించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

మీ అందరి అభిమానాలతో భగవంతుణ్ణి ఆశీస్సులతో నా తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉంది..

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మీ అందరి అభిమానాలుతో భగవంతుణ్ణి ఆశీస్సులు తో నా తండ్రి మాజీ మంత్రి వైసీపీ పిఏ సి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని ముద్రగడ పెద్ద కుమారుడు ముద్రగడ వీర్రాఘవరావు తెలిపారు.…

అంగన్వాడీలకు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు, అంగన్వాడీలకు ఎఫ్ ఆర్ ఎస్ రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ యూనియన్ నాయకురాలు జి బుల్లెమ్మ…

నిరాహార దీక్ష చేపట్టకుండానే మేకల కృష్ణ అరెస్ట్…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-ప్రజా శ్రేయస్సు కొరకు అక్రమ క్వారీ లారీల రవాణాపై మేకల కృష్ణ చేపట్టనున్న నిరాహార దీక్షకు పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఈ దీక్ష ద్వారా శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని తెలిపారు. అక్రమ క్వారీ లారీల రవాణాపై…

ముద్రగడ ను పరామర్శించిన వంగా గీత, తోట నరసింహం…

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీమంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఇటివల కాలంలో అనారోగ్యంతో కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే ముందు తన స్వగ్రామమైన కిర్లంపూడి నివాసానికి చేరుకోవడంతో…

మీ అందరి అభిమానాలతో క్షేమంగా తిరిగి వస్తా…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మీ అందరి అభిమానాలతో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తానని మాజీ మంత్రి వైసిపి పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ప్రజలకు నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ మెరుగైన వైద్య చికత్స కోసం హైదరాబాద్ వెళుతున్నానని…

ప్రభుత్వ పధకాలు అర్హులకే కేటాయించాలి

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలంలో చిన్న శంకర్ల పూడి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోశాల పథకాన్ని అధికారులు అధికార పార్టీ నేతలకు ఎటువంటి జంతువులు లేకపోయినా వారికి గోశాల షెడ్లు వారికి ఇచ్చి అర్హులైన రైతులకు గోశాల షెడ్లు…

You Missed Mana News updates

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…