నెల్లూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహానికి మాలలు లేసి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు

నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :- అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు సిటీ ఆత్మకూరు బస్టాండ్ సర్కిల్ నందు గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాలలు లేసి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు.తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అనుకున్న ఆశయం కోసం ప్రాణత్యాగానికి కూడా లెక్కచేయకుండా జాతిపిత మహాత్మా గాంధీ ని అనుసరిస్తూ సత్యం,అహింస మార్గాలుగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సైతం మార్గదర్శకంగా నిలిచిన మహనీయులు,ఆదర్శ మూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ జనసేన పార్టీ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని ముందుకు నడిపిస్తూ దేశం గర్వించదగ్గ 100 మంది నాయకుల్ని రాష్ట్రాన్నించి ఇస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కలిసికట్టుగా పనిచేస్తామని శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగ సారాన్ని ముందుకు నడిపిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,సిటీ నాయకులు గుర్రం కిషోర్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,యాసిన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..