నెల్లూరు రూరల్ నియోజవర్గంలో 303 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పూర్తి

నెల్లూరు రూరల్, మన న్యూస్,మార్చి 16 :- *60 రోజుల్లో పనులు పూర్తిచేసి, 609 మంది నాయకుల, కార్యకర్తల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ లో అభివృద్ధి పనులకు ఆదివారం ఉదయం స్థానిక ప్రజలతో కలసి శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1వ డివిజన్ లో అభివృద్ధి పనులకు 3 కోట్ల 50 లక్షల రూపాయలు నిధులు కేటాయించాము. 303 అభివృద్ధి పనులకు సహకరించిన మంత్రి పొంగూరు నారాయణ కి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి, జిల్లా కలెక్టర్ కి మరియు కమీషనర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 60 రోజుల్లో పనులు పూర్తిచేసి, 26 డివిజన్ లలో 303 చోట్ల ఒకే రోజు, ఒకే సమయానికి 609 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేస్తాం. పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జీ కుడుముల చిరంజీవి, కార్పొరేటర్ జానా నాగరాజు, పడిగినేటి రామ్మోహన్ యాదవ్, టీడీపీ నాయకులు జావీద్, జనార్దన్, శేషు, తంబి శ్రీనివాసులు, గంగి జయరామి రెడ్డి, రమేష్ రెడ్డి, రఘురామయ్య, బ్రహ్మయ్య, ధనుంజయ, కరిముల్లా, గౌస్, కంటేపల్లి శీనయ్య, జబ్బార్, సుబ్బరామయ్య, వెంకట సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, షరీఫ్, బాబు, షాహుల్, రాజు, రాజేష్, సర్ధార్, మధు, గౌరీ, శశి, జానా జనార్దన్, షేక్ మక్తుర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..