నెల్లూరులో ఎం ఎం గరీబ్ బిర్యానీ ఏ/సి గొప్ప ప్రారంభం

నెల్లూరు, మన న్యూస్, మార్చి 10:- నెల్లూరు,రామలింగాపురం మెయిన్ రోడ్డు లో సోమవారం ఉదయం ఎం ఎం గరీబ్ బిర్యానీ ఏ/సి ను తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించినారు. ఈ సందర్భంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ…… సోదరుడు షేక్ రషీద్ భాష నాలుగు బ్రాంచ్ లు దిగ్విజయంగా నడుపుతూ నేడు ఐదో బ్రాంచ్ ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు.నెల్లూరు ప్రజలందరూ ఎం ఎం గరీబ్ బిర్యానీ వచ్చి బిర్యానీ ఆరగించవలసిందిగా కోరుచున్నాను అని అన్నారు. అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ……. నెల్లూరు అంటే ఫుడ్, ఫుడ్ అంటే నెల్లూరు అనే విధంగా నేడు నెల్లూరులో చాలా హోటల్స్ ప్రారంభిస్తున్నారు. రషీద్ భాషా ఏడు సంవత్సరాల నుండి నాలుగు బ్రాంచ్ లు దిగ్విజయంగా నడుపుతూ నేడు ఐదో బ్రాంచ్ ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. బిర్యానీ హోటల్స్ లో వండే విధంగా ఇంట్లో కూడా వండరు. మంచి రుచితో నాణ్యమైన బిర్యాని అందిస్తున్నందుకు అభినందిస్తున్నాను అని అన్నారు. ప్రజలందరూ ఎం ఎం గరీబ్ బిర్యానీ ని ప్రోత్సహించవలసినదిగా మనస్పూర్తిగా కోరుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రంగా మయూర్ రెడ్డి, ఎం ఎం గరీబ్ బిర్యానీ అధినేత రషీద్ భాష, షేక్ జరీనా తాజ్ మరియు బందు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..