సీఎం,ఎమ్మెల్యే ఫోటోలకు పాలాభిషేకం చేసిన వెదురుకుప్పం టిడిపి నాయుకులు

Mana News :- వెదురుకుప్పం:-
వెదురుకుప్పం మండలం వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి 17 కోట్ల 82 లక్షల 52 వేల రూపాయలు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి మరియు డిగ్రి కళాశాల బవనల నిర్మాణనికి నిధులుమంజురు చేయించికొని వచ్చిన మన గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ వి.ఎం థామస్ గారికి కృతజ్ఞతతో సి.యం, ఎమ్మెల్యే ఫోటోలకు వెదురుకుప్పంలో టిడిపి మండల అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసిన టిడిపి నాయకులు.ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం టిడిపి క్లస్టర్ ఇన్చార్జి మోహన్ మురళి మాట్లాడుతూ వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షినీయమని అన్నారు గత ప్రభుత్వంలో పాలకులు పట్టించుకోకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే థామస్ గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి డిగ్రీ ప్రభుత్వ కళాశాల పక్క భవనాల గురించి వివరించడం జరిగింది అనంతరం ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయడం వెదురుకుప్పం మండల ప్రజల నమ్మకాన్ని ఎమ్మేల్యే వి.యం.థామస్ గారు నిలబెట్టారని మోహన్ మురళి కొనియడరు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మునిచంద్రారెడ్డి, క్లస్టర్ ఇంచార్జి చంగల్రాయిరెడ్డి, పార్లమెంటు యువత ఉపాధ్యక్షులు చంద్రబాబురెడ్డి, పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి రజిని, సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాబురెడ్డి,యూనిట్ ఇన్చార్జులు సుధాకర్ రెడ్డి,బిఎం రవి,శ్రీరాములరెడ్డి, నియోజకవర్గ నాయకులు గంగయ్యరాయల్, సుధాకర్, రప్రసాద్,రామకృష్ణారెడ్డి, మండల కార్యదర్శి మధు, మండల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మహేష్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటాద్రి నాయుడు,మునికృష్ణారెడ్డి,శ్రీనివాసులురెడ్డి,చంగలపండు రెడ్డి,విజయసింహరెడ్డి, లోకనాథరెడ్డి, బూత్ కమిటీ కన్వీనర్లు, దామోదరరెడ్డి, కుమార్,షణ్ముగం, శ్రీనివాసులు సతీష్ కిట్టు గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!