ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు

MANA NEWS :- తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మన న్యూస్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ……షాకిర్ అలీ మాట్లాడుతూ ముస్లిం సోదరులు తరపున కృతజ్ఞతలు . రాష్ట్ర పదవుల్లో ముస్లిం మైనార్టీలకు ప్రముఖ స్థానం కల్పించినందుకు. ప్రభుత్వ మైనారిటీ సలహాదారుగా క్యాబినెట్ ర్యాంక్ కేటాయించిన “M.A,షరీఫ్” రాష్ట్ర మైనారిటీ ఫైనన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించిన “మౌలానా ముస్తాక్ అహ్మద్ . మైనార్టీ సంక్షేమం కోసం 4376 కోట్లు కేటాయించడం పై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ . రాష్ట్ర శాసనసభలో తొలి బడ్జెట్ సమావేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం 4,376 కోట్లు కేటాయించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ ప్రయోజనం పొందే బడ్జెట్ను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.అలాగే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీలకు అన్యాయం చేసిందని హామీల పేరుతో మోసం చేసిందని ఆరోపించారు
కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మైనార్టీల కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం దీనికి నిదర్శనమని, రాబోయే రోజుల్లో మైనార్టీలకు మరింత న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కి మైనార్టీలకు వెన్నంటే ఉంటారని తెలిపారు అలాగే కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతారని తెలియజేశారు

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!