రేవంత్‌ ను మార్చేందుకే..తెలంగాణకు మీనాక్షి వచ్చారు – ఏలేటి

Mana News :- రేవంత్‌ ను మార్చేందుకే..తెలంగాణకు మీనాక్షి వచ్చారంటూ బాంబ్‌ పేల్చారు బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిత్యం ఏదో ఒక సంచలన అంశంతో… రాజకీయాల్లో యాక్టివ్‌ గా ఉంటారు బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే… తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి సీటుకే ఎసరు పెట్టాడు బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మార్చేందుకే.. తెలంగాణకు మీనాక్షి నటరాజన్ వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉత్తమ్ కుమార్ మాస్టర్ ప్లాన్‌లోలో భాగంగానే.. కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మార్పు జరిగినట్లు పేర్కొన్నారు. జూన్-ఆగస్టు మధ్య.. తెలంగాణలో ముఖ్యమంత్రి ఖాయమంటూ కుండబద్దలు కొట్టారు. సీఎం ఛేంజ్ అనే మిషన్‌ని మీనాక్షికి రాహుల్ టీమ్ అప్పగించింద ని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సీఎంని మార్చేందుకే ఇప్పటికే మీ నాక్షి గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారని వెల్లడించారు.

Related Posts

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!