కమాండ్ కంట్రోల్ రూం చిల్డ్రన్ పార్కులను సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంబించిన మల్టి జోన్ 1ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి

కమాండ్ కంట్రోల్ రూమ్,,చిల్డ్రన్ పార్కులను సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని,ప్రారంభించిన

మల్టీ జోన్1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,కామారెడ్డి:సీసీ కెమెరాలను ప్రతి ఒక్కరు భాధ్యతగా భావించి ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాలను,దేవునిపల్లి పోలీస్ స్టేషన్ చిల్డ్రన్ పార్కును,సదాశివ నగర్ సర్కిల్ ఆఫీసును మల్టి జోన్1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి,ప్రారంభించారు అన్నారు.సీసీ కెమెరాల ఆధారంగా అనేక కేసులు చేదించవచ్చునని,సీసీ కెమెరాలు ఉన్న చోట దొంగతనాలు జరగవని ఆయన తెలిపారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూం ను పట్టణ పోలీస్ స్టేషన్ లో మల్టి జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్ర శేఖర్ రెడ్డి,ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ,ఏఎస్పీ చైతన్య రెడ్డి,అడిషనల్ ఎస్పీ నరసింహరెడ్డి సిఐలు ఎస్ఐలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా మల్టి జోన్ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుందని అన్నారు.ఎన్నో కేసులు చేదించడంలో సీసీ కెమెరాలు పాత్ర ఉందని అన్నారు.పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను సన్మానించారు. అనంతరం చిల్డ్రన్ పార్కులను సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి చిన్నపిల్లలకి మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి చిల్డ్రన్ పార్కులను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు పోలీస్ స్టేషన్లోకి వచ్చే ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేసే విధంగా పోలీసులు ప్రజల కొరకు పనిచేస్తున్నారని తెలియజేశారు కార్యక్రమంలో సిఐలు ఎస్సైలు కానిస్టేబులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..