మండల అభివృద్ధికి సహకరించండి ఎంపీపీ సరిత

  • వేసవి కాలంలో త్రాగునీరు సమస్య లేకుండా చూడండి అధికారులకు ఆదేశాలు ఎంపీడీవో మోహన్ మురళి

మన న్యూస్ ఎస్ఆర్ పురం :-

మండల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించాలని ఎంపీపీ సరిత అన్నారు సోమవారం ఎస్ఆర్ పురం మండలం కార్యాలయంలో ఎంపీడీవో మోహన మురళి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు . ఎండ కాలంలో త్రాగునీరు కు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తామని అన్నారు ఎక్కడైనా తాగునీరు సమస్య ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మండలంలో రెవిన్యూ సమస్యలు ఉన్నవారు తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని తాసిల్దార్ లోకనాథం పిళ్ళై అన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు నూతన గృహములు మంజూరు చేయడం జరుగుతుందన్నారు అర్హులైన వారు గృహం నిర్మాణ శాఖ వారిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి, ఈవోపిఆర్డిఓ కోదండరామిరెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి నర్మదా, ఏపిఎం రోజా, ఏపీవో చంద్రశేఖర్, పశు వైద్య అధికారిని శ్రీవిద్య, విద్యుత్ శాఖ ఏఈ , ఎంఈఓ అరుణాచలం రెడ్డి, సబర్మతి, గృహ నిర్మాణ శాఖ ఏఈ సాయి కుమార్, పి ఆర్ ఏ ఈ సునీల్ మండల అధికారులు సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణం లో ఉన్నారు……….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి*గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసింది. *సూపర్ సిక్స్ లో లేని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సూపర్ ముఖ్యమంత్రి చంద్రబాబు. మన…

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు చిరకాల స్వప్నాలైన నూతన రహదారి నిర్మాణం, ఆర్టీసి బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం సాకారం తో నెరవేరిందని ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    • By NAGARAJU
    • September 13, 2025
    • 3 views
    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్