మాజీ జెడ్పిటిసి వెంకటేష్ కుటుంబానికి అండగా ఉంటా… టిడిపి జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్

మన న్యూస్,గంగాధర నెల్లూరు గంగాధర నెల్లూరు న్యూస్… మాజీ జెడ్పిటిసి వెంకటేష్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు సి.ఆర్.రాజన్ తెలిపారు గంగాధర్ నెల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి వెంకటేష్ చిత్రపటానికి టిడిపి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్ డైరెక్టర్, సి ఆర్ రాజన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సి ఆర్ రాజన్ మాట్లాడుతూ మాజీ జెడ్పిటిసి వెంకటేష్ ఎప్పుడు ప్రజా శ్రేయస్సు కోరే వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం… వెంకటేష్ పార్టీకి చేసిన సేవలను ఎనలేనివని కొనియాడారు.. వెంకటేష్ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటాను అని వెంకటేష్ కుమారుడు శివ కు ,కుమార్తె గ్రీష్మ కు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ జిల్లా టిడిపి కమిటీ కార్యదర్శి తలారి రెడ్డప్ప పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు భాస్కర్ దుర్గ ప్రసాద్ రెడ్డి మాధవరెడ్డి అన్న దొరై పాల్గోన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు