ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన భిక్కనూర్ ఎస్బిఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ కైరం కొండ అంజయ్య

మనన్యూస్,కామారెడ్డి:భిక్కనూర్ గ్రామంలో ఎస్బిఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ కైరాం కొండ అంజయ్య జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కైరం కొండ అంజయ్య మాట్లాడుతూ బిక్కనూరు గ్రామంలో 18/1/2018 సంవత్సరంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ తీసుకోవడం జరిగిందని రూరల్ అగ్రిమెంట్ 2020 సంవత్సరం వరకు 13 వందల రూపాయలు సామాజిక ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని.దాని యొక్క కమిషన్ కూడా ఇవ్వలేదని2020 సంవత్సరంలో ఫిబ్రవరి నెల కమిషన్ సంవత్సరంలో RBO కార్యాలయంలో అశోక్ చౌహన్ భిక్కనూరు ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ కలిసి వేరే పాయింటు ఇస్తామని అంటే ఇవ్వద్దని ఆర్జీ పెట్టుకోవడం జరిగిందని.దానిని లెక్కచేయకుండా ఇంకొక కస్టమర్ కు సర్వీస్ పాయింట్ ఇవ్వడం జరిగిందని దీనివలన నాకు ఆర్థికంగా మానసికంగా నష్టం జరుగుతుందని రీజినల్ మేనేజర్ రవీందర్ గారిని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వేరే పాయింట్ వారికి సపోర్ట్ చేస్తున్నారని, నన్ను పట్టించుకోవడంలేదని నేను గట్టిగా అడిగినందుకు నీవు ఏం చేసుకుంటావో చేసుకో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటున్నాడని నేను నష్టపోయిన కమిషన్ తో పాటు పాత కమిషన్ ఇప్పటివరకు ఇవ్వాలని, 2020 సంవత్సరం నుండి 2025 వరకు రూరల్ అగ్రిమెంట్ ఉండగా సెమీ అర్బన్ కమిషన్ ఇస్తున్నారని దీని ద్వారా నేను ప్రతినెల 20 శాతం నష్టపోవడం జరుగుతుందని ఇవన్నీ లెక్కలోకి తీసుకొని నాకు న్యాయం చేయించాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారిని వేడుకోవడం జరిగిందని,జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే తగిన న్యాయం చేస్తామని చెప్పారని అన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..