సిసి రోడ్డు నిర్మాణం పనులు

మన న్యూస్ జనవరి 20:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, శెట్టిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మదన్మోహన్, ఆదేశాల మేరకు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులతో ఐదు లక్షల విలువగల సిసి రోడ్డు నిర్మాణం పనులు కాంగ్రెస్ పార్టీ.మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్. ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు, ఈ సందర్భంగా మండల కోఆర్డినేటర్. అట్టెం శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీలో చాలా సంవత్సరాలుగా మట్టిరోడుతో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి సిసి రోడ్డుకు నిధులు కేటాయించారు, కాలనీవాసులు శెట్టిపల్లి ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు, సాయిలు ఇంటి నుండి. కటికే హరిలాల్ వరకు. సీసీ రోడ్డు. పనులు ప్రారంబించడం జరిగింది, &చిట్యాల సంగయ్య సీ,ఎం.ఆర్.ఎఫ్. చెక్కును ఎమ్మెల్యే మదన్ మోహన్, ఆదేశాల మేరకు ఇంటి వద్దనే చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు ఎదురుగట్ల పెద్ద కిష్ట గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, డైరెక్టర్ గోపాల్, పూల్ సింగ్, అంజా గౌడ్, మల్లయ్య, బాలయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నగేష్, యూత్ అధ్యక్షులు రాజు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రఫీ యొద్దీన్, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, భాస్కర్ గౌడ్, మండల నాయకులు రాజేశ్వర్గౌడ్, శివలాల్. శెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నాడం జరిగింది

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///