100 రోజుల్లో 100 రహదారుల నిర్మాణం,,గిరిజన సంక్షేమ, శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్,సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో వంద రోజుల్లో 100 రహదారుల నిర్మాణాన్ని విజయవంతంగా చేశామని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.సోమవారం మక్కువ మండలం కాశీ పట్టణంలో రోడ్డు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో మారుమూల గ్రామాలు అభివృద్ధి లక్ష్యంగా,మక్కువ మండలంలో 45 రోడ్లు సాలూరు మండలంలో 20 రోడ్లు పాచిపెంట మండలంలో 20 రోడ్లు మెంటాడ మండలంలో 20 రోడ్లు పూర్తి చేశామన్నారు. మక్కువ పంచాయితీలో 15 రోడ్లు పనులు పూర్తయ్యావన్నారు మక్కువ మండల పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆరు నెలల్లో రూ.14 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించమన్నారు వెంగల రాయ సాగర్ ప్రాజెక్టుకు రూ.40 లక్షల నిధులు ఎమ్మెల్సీగా సంధ్యారాణి తీసుకొస్తే తామే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు.మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తండ్రి మాజీ ఎమ్మెల్యే జన్ని ముత్యాలు వెంగళ రాయ సాగర్ ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. సాలూరు పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు డాక్టర్ మల్లేశ్వరరావు తదితరులు మాట్లాడారు. కాశీపట్నం సర్పంచ్ చందర్రావు, ఎం పి టి సి. శoబర ఎం.పి. టి.సి.తీళ్ళ తిరుపతిరావు,తహసీల్దార్, ఇబ్రహీం,పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..