పెండింగులో ఉన్న డిఎ వెంటనే విడుదల చేయాలి..కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఒక్క డిఏ కి కూడా నోచుకోని ఉద్యోగులు పెన్షనర్లు..


మన న్యూస్,తిరుపతి: గత ప్రభుత్వ పాలనలో పి ఆర్ సి లు డిఏలు ఎన్నో కోల్పోయిన కనీసం ఉపాధ్యాయులకు ఆత్మగౌరవం కూడా లేకుండా చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టిన పాలనకు చరమ గీతం పాడి కోటి ఆశలతో కొత్త ప్రభుత్వం వైపు ఎదురుచూసిన లక్షల మంది ఉద్యోగులకు పెన్షనర్లకు ఆరు నెలలు గడిచిన కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించకనే ఆరు మంత్రివర్గ సమావేశాలు గడిచిపోవడం ఉద్యోగులను పెన్షనర్లు నిరాశపరచడమే అన్ని ఆర్.జి.పి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు టి గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో వర్గాలకు ఎన్నో వరాలు ప్రకటిస్తున్న ఉద్యోగులు పెన్షనర్లను కూడా నమ్మకం లేక తీసుకొని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డి ఏ లను పిఆర్సి అరియర్స్లను రిటైర్డ్ ఉద్యోగులకు బకాయి పడ్డ గ్రాట్యూటీ ఇతర ఆర్జిత సెలవులు అర్థ జీతపు సెలవులు నగదు మార్చుకునే బకాయిలను చెల్లించే ప్రయత్నం చేయాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆర్ జె యు పి 2025 నూతన క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ కొత్త సంవత్సరంలోనైనా ఎన్నో ఆశలు ఎదురుచూస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పట్ల సానుకూల దృక్పథం కూటమి ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో ఆర్జెయుపి నాయకులు హరికృష్ణ బాబు భువనేశ్వర్ వెంకటాచలపతి వెంకటనారాయణ పెద్దపాలెం పాపయ్య నాయుడు సుబ్రహ్మణ్యం డాక్టర్ నిడుదాల రవణప్ప శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు అనంతరం తిరుపతి జిల్లా ఖజానా శాఖ అధికారి ఎం లక్ష్మీకర్ రెడ్డి,సీనియర్ సబ్ ట్రెజరీ ఆఫీసర్ పార్థసారథి చేత ఆర్జెయుపి క్యాలెండర్ను ఆవిష్కరింప చేశారు

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు