చేపలు పట్టండి.లక్ష బహుమతి పొందండి స్పోర్ట్స్ తరహా ఫిషరింగ్ కూడా ఏర్పాటు కావాలి

మనన్యూస్:మహమ్మద్ జాభి ఉల్ హుస్సేన్ ఉరఫ్ మిష్టర్ బాయి నిజాంసాగర్,జుక్కల్ యువతకు స్పోర్ట్స్ మాదిరి చేపల వేటలో సైతం నైపుణ్యం కల్గి ఉండాలనే సదుద్దేశ్యంతో వల తో పట్టడం అనుకుంటున్నారా కాదు పప్పులో కాలేసినట్లే టాగ్గోస్ ద్వారా పట్టి వారికి మాత్రమే అని హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ జాభి ఉల్ హుస్సేన్ ఉరఫ్ మిష్టర్ బాయి చేపల వేట ఫిస్సింగ్ కాంపిటేషన్ ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ
యువత క్రీడా రంగాల్లోనే కాకుండా చేపల వేటలో కూడా రాణించాలని స్పోర్ట్స్ మాదిరి ఒక రకమైన హాబి కల్గి ఉండాలని అన్నారు.ఇదివరకే జూరాల ప్రాజెక్టులో చేపల వేట పోటీలను నిర్వహించినట్లు తెలిపారు.ఈ పోటిలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పాల్గొనా వచ్చునని తెలిపారు.ఈ పోటిలలో పాల్గొనెందుకు ఆసక్తి గల వారు రూ.1500 రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ముగ్గురుని కలిపి ఒక టీం ఏర్పాటు చేయనున్నారు. పోటిలలో చేపల బరువు బట్టి గెలుపును నిర్ధరిస్తామని తెలిపారు.గెలుపొందిన టీం కు బహుమతిగా రూ.ఒక లక్ష రూపాయలు,ట్రోపి అందజేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది జనవరి 20 వరకు మహమ్మద్ జాభి ఉల్ హుస్సేన్ ఉరఫ్ (మిష్టర్ బాయి) పూర్తి వివరాలకు సెల్ 7995926581 సంప్రదించాలని కోరారు. అన్ని రంగాలలో యువకులు యువత ముందుండాలని సదుద్దేశంతో చేపలు పట్టే వారిని కూడా స్పోర్ట్స్ లో చేర్చాలని ఉద్దేశంతో చేపలను పట్టే కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మహ్మద్ కరమత్ అలీ, మహమ్మద్ అబ్దుల్ రఫిక్ ,మహమ్మద్ అష్షు ,మహ్మద్ యాసిన్,అహ్మద్ అత్తర్ ఒద్దిన్,హేమంత్,బన్నీ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి