వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి…జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ . బాలకృష్ణ నాయక్

మన న్యూస్: తిరుపతి రూరల్ దివ్యాంగులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.బాలకృష్ణ నాయక్ తెలియజేశారు.శుక్రవారం తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామం నందు విలేజ్ క్లినిక్ ను ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.వైద్యానికి శాఖసిబ్బంది ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు గురించి ప్రజల వద్దకు వెళ్లి ఆరా తీశారు.ఈ సందర్భంగా డాక్టర్. బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఫ్రైడే”డ్రే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు.మురికి నీళ్లు నిల్వ ఉండటం ద్వారా దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు డెంగు ,మలేరియా,చికెన్ గున్యా టైఫాయిడ్,బోదకాలు,వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.వాతావరణంలో మార్పు వచ్చిందని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు కాశి వడబోసిన నీళ్లను తాగాలన్నారు.ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డి.పి.ఎమ్.ఓ.డాక్టర్ శ్రీనివాసరావు,దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ శ్రీ, ఎం. పి. హెచ్.ఈ .ఓ. డాక్టర్ శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ నరేష్,ఉమా, ఎం. ఎల్. హెచ్. పి. రేఖ,ఏఎన్ఎం లలిత, ఆశా కార్యకర్తలుపాల్గొన్నారు.

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు